Home / Blog List Layoutpage 1115

Blog List Layout

ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేవారం ఉత్తర కోస్తా ప్రాంతానికి వాయుగండం ప్రమాదం పొంచి ఉందనీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడి వాయవ్యంగా పయనించనుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం అదే ప్రాంతం, …

Read More »

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరం ..

ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో అప్పటి ప్రభుత్వం పంచాయతీలకు సాధారణ ఎన్నికలను అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికలలో గెలిచిన సర్పంచుల పదవీకాలం ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. వారి ఐదేళ్ల పదవీకాలం 2018 ఆగస్టు 1తో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థల ప్రస్తుత పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్‌ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు …

Read More »

వైసీపీ ఎంపీకి బంపర్ ఆఫర్ – 100 కోట్ల ప్యాకేజ్..500 కోట్ల రూ.ల కాంట్రాక్టులు ..

ఏపీలో ప్రస్తుతం ఒక వార్త తెగ సంచలనం రేపుతుంది .అదే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఒక ఎంపీను అధికార టీడీపీ పార్టీలో చేరడానికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సదరు ఎంపీకి వంద కోట్లు మొదటగా ఇచ్చి ..ఆ తర్వాత సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు . ఇప్పుడు ఈ వార్త …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో.. చంద్ర‌బాబు వెన్నుపోటు ఇలాగే సాగుతుందా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి… నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

జగన్ పాదయాత్రను భగ్నం చేయడానికి టీడీపీ భారీ కుట్ర ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాలలో మూడు వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెల్సిందే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేకత పాలన…అధికార పార్టీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలు ..ప్రత్యేక హోదా పై అటు బీజేపీ ఇటు …

Read More »

‘వియ్యంకుడైతే.. వ‌దిలేస్తావా?- మంత్రి గంటాకు రోజా ప్ర‌శ్న‌

చంద్ర‌బాబు స‌ర్కార్ ఏపీని అనారోగ్య రాష్ట్రంగా మార్చేసింద‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జ‌రుగుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించారు. నారాయణ, చైతన్యలకు పరిమితి మించి హాస్టల్స్‌ను ఎలా మంజూరు చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. విద్యాశాఖ మంత్రి ప‌ద‌విలో ఉన్న గంటా శ్రీ‌నివాస్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read More »

మంత్రి సుజ‌య్ కృష్ణ‌కు గ‌డ్డుకాలం!

వైకాపా అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సార‌థ్యంలో.. వైఎస్ఆర్సీపీ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి సుజ‌య్ కృష్ణ‌కు గ‌డ్డుకాలం మొద‌లైంది. మంత్రి సుజ‌య్ కృష్ణా రంగారావు టీడీపీలో ఇమ‌డ‌లేక పోతున్నారా..?, టీడీపీ నేత‌ల‌తో ఆయ‌న‌కు పొస‌గ‌డం లేదా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు వ‌స్తున్న స‌మాధానాలే ఇందుకు నిద‌ర్శ‌నం. పై ప్ర‌శ్న‌ల‌న్నిటికీ అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని …

Read More »

‘ఏ మొహం పెట్టుకొస్తారు’.. టీడీపీ నేత‌ల‌కు మ‌రో ప‌రాభ‌వం!

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో టీడీపీ నేత‌ల‌కు మ‌రో ప‌రాభ‌వం ఎదురైంది. కాగా, ఈ రోజు క‌డ‌ప 26వ వార్డులో టీడీపీ ఇంటింటికి కార్య‌క్ర‌మం జ‌రుగింది. కార్య‌క్ర‌మం ప్రారంభంలోనే టీడీపీ నేత‌ల‌ను ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే వార్డులోకి అడుగు పెట్ట‌కుండా అడ్డుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మీకు కార్య‌క‌ర్త‌లు గుర్తుకొస్తారా..? మిగిలిన స‌మ‌యాల్లో కార్య‌క‌ర్త‌లు గుర్తుకు రారా? అంటూ టీడీపీ నేత‌ల‌పై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోకుండా …

Read More »

పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్ము స్వాహా.. ఇంత రాజకీయామ

అనంతపురం జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును క్లర్క్‌ స్వాహా చేశాడు. హాల్‌ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే… డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్‌ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున క్లర్క్‌ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు …

Read More »

మంత్రి నారాయ‌ణపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం – మంత్రి గంటా

మంత్రి గంటా శ్రీ‌నివాస్ వియ్యంకుడు మంత్రి నారాయ‌ణ స్థాపించిన నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌తోపాటు చైత‌న్య కళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస్ అన్నారు. విద్యార్థుల‌కంటే త‌మ‌కు ఏదీ ముఖ్యం కాద‌ని, అవ‌స‌ర‌మైతే కాలేజీ యాజ‌మాన్యాల‌పై కేసులు పెట్టేందుకు వెనుకాడ‌బోమ‌ని మంత్రి గంటా శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. కాగా, ఈ రోజు మంత్రి గంటా శ్రీ‌నివాస్ విశాఖ ప‌రిధిలోగ‌ల నారాయ‌ణ‌, చైత‌న్య హాస్ట‌ల్స్‌ను త‌నిఖీ చేశారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat