టీడీపీ వివాదాస్పద ఎంపీ ఇటీవల రాజీనామా వ్యవహారం నాటకీయంగా సాగిన సంగతి తెల్సిందే. చాగల్లు రిజర్వాయర్కు నీటి కేటాయింపు, అనంతపురం రోడ్ల విస్తరణ విషయాల్లో సొంత పార్టీలోనే తన మాట చెల్లడం లేదన్న ఆగ్రహంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు..ఎంపీగా,ఎమ్మెల్యేగా ఉండి తాను ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని, తన సిఫార్సులు పని చేయడం లేదని,అందుకే రాజీనామా చేస్తున్నానని గత నెల జేసీ ప్రకటించి సంచలనం సృష్టించారు. .అయితే …
Read More »Blog List Layout
వైసీపీని దొంగ దెబ్బతీయడానికి.. టీడీపీ బ్యాచ్ భారీ పచ్చ స్కెచ్ ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో అధికార టీడీపీ.. పచ్చమీడియా వారు వైసీపీని దెబ్బ తీయడానికి నానా రకాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగపథకాలు రచించినా.. జగన్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేతల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి టచ్లో ఉన్నారని వారు త్వరలోనే టీడీపీలోకి జంప్ కానున్నారని తప్పుడు కథనాలు ప్రచురించింది. అయితే ఇప్పటికి …
Read More »భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి
ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …
Read More »బాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సవాలు ..
ఏపీలో రాజధాని ప్రాంత రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత , సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైసీపీ అండగా …
Read More »బట్టబయలైన బాబు బోగస్ ఓట్ల బాగోతం…కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లు…!
ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా చంద్రబాబుకు పేరుంది. దశాబ్దాలుగా కుప్పం టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ పాగా వేసినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎదురులేకుండా పోయింది. అయితే బాబు గెలుపు వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.. కుప్పంలో దాదాపు 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షాత్తు …
Read More »జగన్ టైం స్టార్ట్.. వైసీపీలోకి కాంగ్రెస్ నేత..!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలోకి లోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పరాజయం పొందిన వైసీపీ ఏమాత్రం ఖంగుతినకుండా.. నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలో 80 లక్షల మంది వచ్చి చేరగా.. అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి క్యూలు కడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నేత పీజేఆర్ సుధాకర్బాబు …
Read More »వైఎస్ ” తిరుమల ఏడు కొండల్ని రెండు కొండలు” చేద్దామనుకున్నారా ? .వాస్తవం ఎంత..?
2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు.తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ …
Read More »టీడీపీ కంచు కోటలో బాబుకు షాక్ …ఖుషిలో వైసీపీ శ్రేణులు ..
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జిల్లా అది .అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఒకేసారి టీడీపీ పార్టీకి కంచుకోటగా తయారైంది .ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అంటేనే టీడీపీ ప్రభంజనం ఎలా ఉందో మనకు అర్ధమవుతుంది .అంతటి కంచుకోట అయిన ఆ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …
Read More »తాగి తందనాలు ఆడిన తెలుగు తమ్ముళ్లు..మహిళలు కూడ..వీడియో
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు మందేసి చిందేశారు. ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు ఈలలు కొడుతూ రోడ్డుపైనే స్టేప్పులు వేశారు. డాన్స్ చేసినవారు నలుగురు మహిళా MPTC లు,ఒకరు NSP మండలం పార్టీ అధ్యక్షుడు, 1మార్కెట్ యార్డ్ డైరెక్టర్, 1జిల్లా నాయకుడు,మండల స్థాయి నాయకుడు ఉన్నారు. అంతేగాక వీరు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకొని మరీ డ్యాన్సులు చేయడంతో …
Read More »2019ఎన్నికల్లో ఆ “4”గురికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..
నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు . ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ …
Read More »