తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు .నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా భేటీ …
Read More »Blog List Layout
గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.. జగన్
మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ అయన ట్వీట్ చేశారు.
Read More »లండన్లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ, దసరా” సంబరాలు..!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి ఆరు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం జరిపిన వేడుకలను …
Read More »పరిటాల శ్రీరామ్ పెండ్లిలో ఇద్దరు సీఎంల మాటామంతి…!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న అరుదైన సందర్భం ఈరోజు అనంతపురంలో చోటు చేసుకుంది. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లారు.. ఇక గవర్నర్ అధికారిక విందులలో ఇద్దరు సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు..తాజాగా ఈ రోజు …
Read More »వైఎస్సార్ శిష్యుడు.. వైసీపీ సీనియర్ నేత కన్నుమూత..!
వైసీపీ సీనియర్ నేత, వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్గా …
Read More »టీడీపీలో హాట్ టాపిక్.. చంద్రబాబు వర్సెస్ కమ్మ కుంపటి..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై సొంత క్యాస్ట్ నుంచే వ్యతిరే సెగలు చెలరేగుతున్నాయి. కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఊరించి ఊరించి తిరుమల పాలక మండలి బోర్డు చైర్మన్ పదవిని కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో పెట్టారు బాబు. దీంతో ఇప్పటి వరకు ఈ పదవిని తమకే కట్టబెడతారని భావించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన …
Read More »చంద్రబాబు జబర్ధస్త్ ప్లాప్ షో.. టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..!
ఏపీలో అధికారం చెలాయిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ టీడీపీపై పెద్ద బాంబు పడే సూచనలు కనిపిస్తున్నాయా.. మరో ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల సమయానికి పార్టీ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోనుందా.. కీలకమైన నేతలు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా.. దీంతో నియోజకవర్గాలకు నియోజకవర్గాలే టీడీపీ ఖాతా నుంచి చేజారిపోతున్నాయా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు విశ్విస్తున్న, ప్రజల్లో బలంగా ఉన్న పార్టీల వైపు టీడీపీ నేతలు …
Read More »ఏపీ మంత్రి కుమారుడి వివాహవేడుకకు హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్…!
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు వెంకటాపురంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యేందుకుగాను సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అనంతపురంకు చేరుకున్నారు. అటు నుంచి హెలికాఫ్టర్లో వెంకటాపురం చేరుకున్నారు. హెలిపాడు వద్ద సీఎం కేసీఆర్కు పలువురు ఏపీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.పెండ్లి వేదిక దగ్గరకు చేరుకున్న …
Read More »వైసీపీకి ఇన్కమింగ్ సీజన్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివల్స్..!
నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …
Read More »ఇంటింటికి టీడీపీ.. తెలుగు తమ్ముళ్ళుకు చుక్కలు చూపిస్తున్న స్థానికులు..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి అని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో …
Read More »