జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొద్దిరోజుల క్రితం రెండేళ్ల క్రితం చనిపోయిన సుగాలి ప్రీతికి సంబంధించి ధర్నాచేసిన పవన్ తాజాగా ఆ తరహా కార్యక్రమం మరొకటి చేస్తున్నారు. మన నుడి మన నది అంటూ సమీక్షలు చేస్తున్నారు జనసేనాని.. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడడంతో వైసీపీ, టీడీపీలు ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తులు చేసుకుంటుండగా మరోవైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలంతా …
Read More »Blog List Layout
చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరోనా వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా.?
చంద్రబాబు ఒక ఈవెంట్ మేనేజర్.. ఇదేమీ విపక్షాల విమర్శ కాదు.. చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండిఉంటే ఎలా ఉండేదో తెలుసా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా మీడియాలో చంద్రబాబు గురించి పుంఖానుపుంఖాలుగా పొగుడ్తూ ప్రశంసలు గుప్పిస్తారట.. చంద్రబాబు కూడా కరోనా గురించి రోజుకు రెండుసార్లు టీవీల్లో కనిపిస్తారట.. కరోనాపై దండయాత్ర, కరోనాను ఖతం చేద్దాం వంటి …
Read More »చంద్రబాబు కరోనా రాజకీయం !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు వాయిదా పడ్డాయి. మన దురదృష్టం కొద్దీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది లేకుంటే ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు వెళ్లిపోయి ఉండేది. అయితే కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు కరోనాను కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నికల వాయిదావరకే కరోనాను వాడుకున్న చంద్రబాబు మరి కొద్దిరోజుల్లో కరోనా వ్యాధికి సంబంధిచి ప్రెస్మీట్లు పెట్టడం, కరోనాపై ఏపీ ప్రభుత్వం, జగన్ …
Read More »దొరబాబుకు స్వగ్రామంలో ఘన స్వాగతం
యుద్ధభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్ఆర్ బెటాలియన్లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్లోని కోజ్పూర్ గ్రామంలో సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా …
Read More »కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 180 కుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదెంది. దీంతో జగన్ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనావైరస్(కోవిడ్-19)నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కీలక …
Read More »ఈసీ ఫేక్ లేఖపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ఈసీ నిమ్మగడ్డ రమేష్ లెటర్ హెడ్పై వచ్చిన 5 పేజీల లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతల బెదిరింపులతో తనకు , …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …
Read More »చంద్రబాబు కోవర్ట్గా నిమ్మగడ్డ.. వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ స్థానిక సంస్థల వాయిదా వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. సీఎం జగన్ది ఫ్యాక్షన్ నేపథ్యమని, వైసీపీ నేతలతో తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసినట్లు ఓ …
Read More »ఏపీలో మరో కరోనా కేసు
ఏపీలో మరో కరోనా కేసు నమోదయింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లాకు విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.త్వరలోనే అతడ్ని డిశ్చార్జ్ చేసే అవకాశముంది. అయితే తాజా కేసుతో ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది.
Read More »టీడీపీ పన్నిన ఉచ్చులో నిమ్మగడ్డ.. అలా జగన్ను ఇరికించడానికి కుట్ర జరుగుతుందా..!
ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వివాదంలో రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీంకోర్డ్ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ ఈసీ తీరును తప్పుపట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కొత్త కుట్రలను తెరలేపాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఓ ఫేక్ లేఖ సృష్టించాడు. అయితే ఆ లేఖ ఏకంగా నిమ్మగడ్డ ఈమెయిల్ నుంచి బయటకు వచ్చిందని …
Read More »