ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »Blog List Layout
ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే …
Read More »సీఎం జగన్ పై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చూడాలంటున్న వైసీపీ అభిమానలు
శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో …
Read More »అసెంబ్లీ వేదికగా చంద్రబాబు, లోకేష్లపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పేర్ని నాని చంద్రబాబు, లోకేష్ల తీరుపై మండిపడ్డారు. రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్లు అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని …
Read More »బ్రేకింగ్.. రాజీనామాకు సిద్ధమైన ఇద్దరు ఏపీ మంత్రులు.. సీఎం జగన్ వారికిచ్చే పదవులు ఇవే..!
వాయిస్ ఓవర్ : నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది..ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రతిపాదించారు. సభలో చర్చ జరిపిన అనంతరం కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఆమోదించి..కేంద్రానికి పంపనున్నారు. అయితే శాసనమండలి రద్దు తీర్మానం ఈ సాయంత్రానికి ఆమోదం పొందిన మరుక్షణం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా…మరొకరు మోపిదేవి వెంకటరమణ…ఈ …
Read More »చంద్రబాబు నిద్రపోవడం లేదా..? వాళ్ళు ధిక్కరిస్తే నీ పరిస్థితి ఎట్టుంటదో !
చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక సైలెంట్ గా ఉంటూ ప్రజలను మంచి జరుగుతుంటే చూస్తూ ఉండకుండా పైపైకి లేస్తున్నారు. ఎదో అధికారం ఆయనకు సొంత హక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవి లేకపోవడంతో కొట్టిమిట్టలాడుతున్నారు. ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరికి అవన్నీ తుస్సుమనడంతో ఏమీ అర్డంకావడం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ ఏమీ మారలేదు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి …
Read More »శాసనమండలి రద్దు…చంద్రబాబును చెవిరెడ్డి భలే ఇరికించాడుగా..!
ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో కౌన్సిల్ రద్దుపై చర్చ జరిపిన అనంతరం…తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించనుంది ప్రభుత్వం. కాగా శాసనమండలి రద్దును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దు చేస్తారా…ఎవడిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే శాసనమండలిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు …
Read More »సంచలనం..ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్..!
నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్వయంగా సీఎం జగన్ ప్రవేశపెట్టారు. తొలుత కేబినెట్లో సమావేశంలో శాసనమండలి రద్దు నిర్ణయంపై ఆమోద ముద్ర వేసిన అనంతరం…స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ కమిటీని సమావేశపరిచారు. అయితే ఈ బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరు కాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశం కాగానే సీఎం జగన్ శాసనమండలి రద్దు …
Read More »చిన్న ట్వీట్తో చంద్రబాబుకు స్వీట్ షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి…!
ఏపీ శాసనమండలి రద్దు విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నందుకే శాసనమండలి రద్దు చేయాల్సి వస్తుందని…వైసీపీ నేతలు అంటున్నారు. కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని, మంత్రి బొత్స తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తున్నారని..చంద్రబాబు, లోకేష్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ …
Read More »ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో పర్వతంపై సీఎం జగన్ ఫొటో ప్రదర్శన
గుంటూరులోని చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు. కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను …
Read More »