Home / Blog List Layoutpage 231

Blog List Layout

రూ.1000 దాటిన ప్రతీ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తింపు..!

రాష్ట్రంలో  ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం  ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం …

Read More »

అమరావతిలో దారుణమైన కుట్రకు ఎల్లో బ్యాచ్ తెగబడుతుందా…?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ..అమరావతి రైతులు గత రెండువారాలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారి భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి రైతులను రెచ్చగొడుతూ…వారిని మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాడు. అయితే ఎక్కడైనా ప్రాణం పోయినా మా భూములు ఇవ్వమనే రైతులను చూస్తాం కానీ.. మా భూములు మాకు వద్దు..రాజధానే కావాలనే రైతులను అమరావతిలో చూస్తుండడం విచిత్రాలలో కెల్లా …

Read More »

జగన్ సంచలనం…ఎలాంటి క్యాన్సర్ కైనా ఉచితంగా వైద్యం !

ప్రస్తుతం పేదవారికి ఉన్న ఏకైక సమస్య అనారోగ్యం పేదరికం అనారోగ్యం వల్ల ఎంతో మంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం అందించేవారు. వైయస్ మరణానంతరం ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆరోగ్యశ్రీ కార్డు చూపించి వైద్యం చేయించుకోవాలి అనుకున్న ప్రతి పేదవాడికి నిరాశ ఎదురైంది పైగా …

Read More »

తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం.. కేసు నమోదు చేసిన టీటీడీ అధికారులు..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …

Read More »

డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..!

మాట తప్పని, మడమ తిప్పని నైజం తనది అని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు దాదాపు పాతిక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా వైయస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు …

Read More »

సంచలనం…టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ..!

రుణాల ఎగవేతపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి, ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌కాయ్‌ కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రాయపాటిపై కేసు నమోదు చేసింది. రూ. 16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. ఫెమా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. రాయపాటి తన కంపెనీ పేరుతో మొత్తం 15 బ్యాంకుల …

Read More »

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించిన వేణుంబాక..!

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇక ఈ ఇన్ సైడర్ విషయంలో ట్విట్టర్ వేదికగా …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్‌లు అమరావతి గ్రామాల్లో పర్యటించి..రైతులను రెచ్చగొడుతూ… రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. అయితే పార్టనర్ల రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాబు, పవన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్థరాత్రి …

Read More »

చంద్రబాబూ నీది నక్కజిత్తుల కపట గుణమని అందరికీ తెలుసు..!

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గెలిచిన మాట వాస్తవమే. అనంతరం చంద్రబాబు గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. మనకి అంతా మంచే జరుగుతుంది అనుకున్నారు అంతా. కాని అక్కడ కధ మొత్తం అడ్డం తిరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులే బాగుపడ్డారు. ఆ ఐదేళ్ళు ప్రజలను ఎర్రోల్లని చేసి ఆడుకున్నారు. మాట ఇచ్చి తప్పారు …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. చిరంజీవి హత్యకు కుట్ర.. ప్లాన్ చేసిన వారితో సహా 9మంది అరెస్ట్..మూడు కత్తులు స్వాధీనం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat