Home / Blog List Layoutpage 28

Blog List Layout

GOVERNOR: సీఎం జగన్ నా కుటుంబసభ్యుడు: బిశ్వభూషణ్

Governor biswabhusan farewell meet

GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని …

Read More »

CM JGAN: గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్: సీఎం జగన్

CM JGAN: గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గా ఉన్న ఈ మూడేళ్లలో….రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయం ఎలా ఉండాలో చేసి చూపించారని అన్నారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్న బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. తండ్రిలా, పెద్దలా, …

Read More »

MINISTER JOGI: సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది: మంత్రి జోగి

MINISTER JOGI SHOKING COMMENTS ON CHADRABABU

MINISTER JOGI: పెత్తందారీ విధానాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. సామాజిక న్యాయం అంటే ఇది అని చేసి చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి అన్నారు. ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేనంతగా మాపై ఆదరణ చూపించారని మంత్రి కొనియాడారు. తన గుండెల్లో మా పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారన్నారా …

Read More »

MARGANI: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం దిక్సూచి: ఎంపీ భరత్

MP MARGANI COMMENTS ON MLC SEATS

MARGANI: ఏపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరికీ సీఎం జగన్ దిక్సూచిలా కనిపిస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఉంటారు. దానికి అనుగుణంగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 బీసీ, 4 ఓసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీకి అవకాశం మిచ్చారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు, చంద్రబాబు తన …

Read More »

తారకరత్న మృతి-బాలకృష్ణ కీలక నిర్ణయం

నందమూరి బాలకృష్ణ, తారకరత్న మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అనుక్షణం వెన్నంటే ఉండి పర్య వేక్షించిన బాలకృష్ణ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని, తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి కూడా కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Read More »

బాబు,విజయసాయిరెడ్డి కలయికపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. నటుడు తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం  ఆ పార్టీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆ రాష్ట్ర అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత.. ఎంపీ  విజయసాయిరెడ్డి మాట్లాడుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘నా ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ …

Read More »

తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

 ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …

Read More »

YCP: భాజపా వ్యాఖ్యలపై వైకాపా సీరియస్

YCP LEADERS COMMENTS ON BJP

YCP: భాజపా నేతల వ్యాఖ్యలపై వైకాపా నేతలు, మంత్రులు ఒకరితర్వాత ఒకరు ఘాటు వ్యాఖ్యాలతో సంధిస్తున్నారు. భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కన్నబాబు కూడా సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వంపైన ఒక్క భాజపాకేనా ప్రేముంది…మాకు లేదా అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చినప్పుడు రాని కోపం…ఇప్పుడు ఎందుకొస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని మతాలను, ఆచారాలను …

Read More »

MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం: మంత్రి బొత్స

MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా అభ్యర్థి గెలుపును ప్రతిపక్షాలు ఆపలేవని అన్నారు. మేధావులైన గ్యాడ్యుయేట్లు ఆలోచించిన ఓటేయాలని మంత్రి కోరారు. వైకాపా అభ్యర్థి గెలుపే మా ప్రాధాన్యత అంతేతప్ప మరొకటి లేదని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. మా అభ్యర్థి సీతంరాజు …

Read More »

suryanarayana: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలి: సూర్యనారాయణ

Mla suryanarayana reddy challenge chandrababu

suryanarayana: చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే……ప్రజలు వీళ్లను చూసి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. నిన్న అనపర్తిలో పోలీసులపై దౌర్జన్యానికి దిగడం దారుణమని అన్నారు. ఎంత గూండాయిజం ప్రదర్శించినా ఏం చేయలేని అన్నారు. తెదేపా నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలే చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat