ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ముకున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఎదురుగా ఉన్నాడు అనే విచక్షణ కూడా లేకుండా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆయనకు రెండు అడుగుల దూరంలోనే తెలుగు తమ్ముళ్ళు కుమ్ముకున్నారు. కడపలో కడప నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమీక్ష సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలోనే …
Read More »Blog List Layout
భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …
Read More »కడపలో తెలుగు తమ్ముళ్ల రివర్స్ క్లాస్.. అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు..!
బొమ్మరిల్లు సినిమా గుర్తుంది కదా..అందులో తండ్రి అతి క్రమశిక్షణ వల్ల హీరో సిద్ధార్త్ బాగా ఇబ్బంది పడతాడు..చివరకు క్లైమాక్స్లో అంతా మీరే చేశారంటూ..తండ్రి ప్రకాష్ రాజ్కు రివర్స్ క్లాస్ తీసుకుంటాడు.. తాజాగా రాజకీయాల్లో అంతా నేనే..అంతా నావల్లే, నేను నిప్పు అని చెప్పుకునే బొమ్మరిల్లు బాబుగారికి తెలుగు తమ్ముళ్లు ఏకంగా క్లాస్ తీసుకున్న వైనం ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఏపీలో రోజు రోజుకీ పతనమవుతున్న పార్టీని బతికించుకునేందుకు. . …
Read More »సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు సంబంధించిన విషయమై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్గా …
Read More »ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …
Read More »ఏపీలో ఆటో డ్రైవర్లకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకు మొదట విడతగా వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఆర్థిక సాయం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం… తాజాగా రెండో విడత కింద లబ్దిదారులను ఖరారు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం ప్రకటించారు. రెండో విడతలో మొత్తం 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా …
Read More »బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!
చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలకు ప్రతిగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేస్తున్నాయి. బాబును ఉద్దేశించి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మాట్లాడిన కొడాలి నాని..రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, వాటితో పాటే రాజధానిలో తిరిగేందుకు చంద్రబాబు వస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »చంద్రబాబూ మీ బతుకంతా అవకాశవాదమే…!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు …
Read More »బ్రేకింగ్…ఇంగ్లీష్ మీడియంపై మాట మార్చిన జనసేనాని..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు యూటర్న్ మాస్టర్ అని పేరు..40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగారు ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో తీసుకున్న యూటర్న్లు దేశంలో మరే నాయకుడు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు…నారావారి యూటర్న్ చరిత్ర చెప్పాలంటే..పేద్ద గ్రంథమే అవుతోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్తో పాటు, ఆయన పార్టనర్ జనసేన అధినేత పవన్కల్యాణ్లు తీవ్రంగా వ్యతిరేకించారు..తెలుగును చంపేస్తున్నారంటూ బాబు గగ్గోలుపెడితే..మాతృభాషను …
Read More »ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ…తమ హయాంలో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును 92 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే, టీడీపీ హయాంలో ఐదేళ్లలో మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్లో మంత్రి బొత్స విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబునాయుడు పక్కన పెట్టి, …
Read More »