Home / Blog List Layoutpage 402

Blog List Layout

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న జగన్ పాలన

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి తిరుగులేని సుస్థిర ప్రభుత్వం గా ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి జగన్ తన విజన్ తో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ కమిట్మెంట్ తో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ పై జగన్ దృష్టి పెట్టారు.. ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా పాలనలో పారదర్శకత …

Read More »

ఒకసారి గుర్తుతెచ్చుకో యనమల..రైతుల ఆత్మహత్యలు మర్చిపోయావా !

2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి చివరికి గెలిచిన తరువాత వారిని కష్టాల్లో పడేసాడు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ప్రభుత్వం పేరు చెప్పుకొని అందరు సొంత పనులు చేసుకున్నారు తప్పా, ప్రజలకు చేసింది ఏమి లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “రుణమాఫీ హామీతోనే కిందటి ఎన్నికల్లో పచ్చపార్టీ గెలిచింది. ఇంకా 7,582 కోట్లు …

Read More »

తప్పుడు రికార్డులతో నాపై నిందలు వేస్తున్నారు..ఎంత ధైర్యం?

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. …

Read More »

14 రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించిన చిక్కని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..ఏపీ పోలీసులు పక్కాగా స్కెచ్ తో

నెల్లూరు పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. అతడి పేరు సందీప్. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. అతడిపై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. మనరాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ కోసం 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు …

Read More »

ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!

ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు …

Read More »

తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి తెలంగాణ చేనేత పంచెలు…!

శ్రీవారి బ్రహ్మోత్పవాలకు తిరుమల తిరుపతి ముస్తాబు అవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా..దేశ, విదేశాల నుండి భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. శ్రీ వేంకటేశ్వరుడు ఉత్సవమూర్తులుగా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తాడు. కాగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి తెలంగాణ రాష్ట్రం నుంచి గద్వాల ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం …

Read More »

కాదండీ బాధగా ఉండదండీ.. పార్లమెంటునుండి గెంటేస్తారా అండి..? కడుపు రగిలిపోతుందండీ..

తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో వార్త హాట్టాపిక్ గా మారింది. వాస్తవానికి భారత పార్లమెంట్ లో ప్రతి పార్టీకి ఎంపీల సంఖ్యాబలం పగా కొన్ని గదులు, కొన్ని ఫర్నిచర్ కేటాయిస్తారు. అయితే టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటులో కనీసం ఒక్క గది కూడా దొరకలేదట. ప్రతి లోక్ సభ ప్రారంభ సమయం లో ఆయా పార్టీల సంఖ్య బలానికి అనుగుణంగా గదులను కేటాయిస్తారు. ఉభయసభల్లోనూ పార్టీ బలాలను బట్టి …

Read More »

సంచలనం..చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి బాగోతాలపై విచారణకు రంగం సిద్ధం…!

గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన నారావారి ఫ్యామిలీ పాపం పడిందా…త్వరలోనే తండ్రీ కొడుకుల అవినీతి బట్టబయలు అవుతుందా.. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏపీ లోకాయుక్త రంగంలోకి దిగుతుందా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. గత ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు, లోకేష్‌లు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో …

Read More »

వైసీపీనుంచి గెలవడం పక్కా.. మళ్లీ మంత్రి కావడం పక్కా.. విశాఖలో క్యాడరేమంటుంది..?

  టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న తన స్నేహితుడు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందట.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాస్త అలానే ఉన్నాయి. ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవలేదు. అయితే విశాఖలో పార్టీ పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలున్నా వారిని ముందుడి నడిపించేవారు లేదు. …

Read More »

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినందుకు..పరిటాల శ్రీరామ్‌ రెండు సార్లు హత్యాయత్నం

‘‘టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat