Home / Blog List Layoutpage 513

Blog List Layout

మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు ..వైవీ సుబ్బారెడ్డి

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని, జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నిగ్గు తేలుస్తామని అన్నారు. ప్రజా సంక్షేమానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాను ఏ పదవిలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి …

Read More »

జగన్ వేట మొదలైంది..తిరుపతిలోనారాయణ జూనియర్ కాలేజ్ సీజ్..!

వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంగా ఉన్న ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు కూడా సీఆర్డీయే నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, విశాఖలో మాజీ మంత్రి గంటా …

Read More »

హోంమంత్రి చంద్రబాబుకు ఫస్ట్ డోస్ చాలా గట్టిగా ఇచ్చారుగా

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గురించి రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి మాట్లాడారు. ఆయనకు భద్రత తగ్గించామంటున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులకు తాము ఎటువంటి రక్షణ కల్పించడం కుదరదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే, …

Read More »

భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి..?

కేబినెట్ హోదా కల్పిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నారు.ఇంక ఆ పదవీ విషయానికి వస్తే ఆయనకు ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా అవకాశం రానున్నట్టు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ మూడు జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి దానికి సంభందించి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని …

Read More »

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఘటనను ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల కార్యక్రమంలో వివరించిన జగన్

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెప్పే అలవాటు ఉందని ఆయనలా అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. శాసనసభ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో నాన్న రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓ ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు తప్పుడు డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి …

Read More »

చంద్రబాబు వాళ్లనే పట్టించుకోలేదు.. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడనుకోవడం కచ్చితంగా ఆశ్చర్యమే

తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమినుండి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు.. పైగా కొన్ని భ్రమలనుంచి టిడిపి ఇంకా బయటపడలేదు. పైగా టీడీపీ ఘోర ఓటమి ప్రభావం టిడిపి నేతలపై బాగా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు మానసికంగా బాగా ఇబ్బందులు పడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు హోంమంత్రి మేకతోటి సుచరితపైన సోషల్ మీడియాలో …

Read More »

నిజాయితీ గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎన్నికలకు రెండు నెలల ముందు బాబు చేసిన అక్రమాలను,అన్యాయాలను బయట పెట్టాడు.పసుపు-కుంకుమ, పింఛన్ల పేరుతో ఓటర్లను ఆకర్షించి ఎలాగైన గెలవాలని వేల కోట్లు వృధా చేసాడు.విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, …

Read More »

ప్రతిపక్ష నేతగా ఒక్కరోజైన ప్రజలకోసం ఆలోచించావా బాబూ..?

ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రోజురోజుకి తెలుగుదేశం పార్టీ దీన స్థితిలోకి వెళ్ళిపోతుందని అర్ధమవుతుంది.సొంత పార్టీ నాయకులే చంద్రబాబుకు చుక్కులు చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు గమ్మున కుర్చుని దోచుకున్న కాడికి దోచేసి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవ్వరూ లెక్కచేయడంలేదు. ఇంత జరిగినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు రాజభోగాలు అనుభవించిన బాబు ప్రతిపక్ష నేతగా కూడా …

Read More »

ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన ఆఫర్ ప్రకటించారు. ఈ రోజు బుధవారం రాష్ట్రంలో అమరావతిలో అసెంబ్లీలో జరుగుతున్న రెండు రోజుల ఎమ్మెల్యేలకున్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్బ్జంగా సీఎం జగన్ మాట్లాడుతూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ,ఎమ్మెల్యే యొక్క విధులు,నియమాలు అన్నిటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి. …

Read More »

తెల్లవారుజామున అమెరికా పారిపోవాలనుకున్న శివాజీ పోలీసులకు ఎలా దొరికేసాడో తెలుసా.?

అలంద మీడియా కేసులో నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో ఆసంస్థ మాజీ సీఈఓరవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat