Home / Blog List Layoutpage 526

Blog List Layout

గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ప్రజా వేదికను కూల్చేయమని వైఎ జగన్ ఆదేశం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చకుండా… సాగదీస్తూ వెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. స్వయంగా సిట్ ఏర్పాటైనా ఫలితం లేదు. మరి కొత్త ప్రభుత్వం వేసిన సిట్ ఏం చేయబోతోంది. ఎప్పుడో ఎన్నికలకు ముందు జరిగిన హత్య. సాక్ష్యాధారాలు ఉన్నా… అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్… విషయం తేల్చకుండా… దర్యాప్తు చేస్తూనే వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో… సిట్‌లో అధికారులు కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొత్తగా …

Read More »

బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేద‌న‌లో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టి.జి వెంకటేష్, గరికపాటి రామ్మోహన రావు రాజ్యసభలో తమను వేరే గ్రూపుగా పరిగణించాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. రాజ్యంగ పరంగా ఆ లేఖను రాజ్యసభ చైర్మన్ ఆ లేఖకు ఆమోద ముద్ర వేశారు. అయితే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప‌రిణామాల‌పై కలత చెందారని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజకీయ పార్టీలలో చీలికలు, చేరికలు నానాటికి …

Read More »

‘అమ్మ ఒడి’పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం …

Read More »

ముఖ్యమంత్రి జగన్ 30 రోజుల పాలన … ఒక విశ్లేషణ ఏమి జరిగిందో తెలుసుకుందాం

గత నెల మే 23 న ఎన్నిక ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఆ రోజు నుండే ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖయ్యమంత్రి వైఎస్ జగన్ కి రీపోర్ట్ చెయ్యడం మొదలెట్టారు కాబట్టి 23 నే పాలన 30 రోజుల కింద లెక్కే  మొట్టమొదటి ఆదేశం … 23 న 10 గంటలకే దాదాపు 100 చోట్ల లీడ్ వచ్చింది. ఇక ప్రభుత్వం …

Read More »

చంద్రబాబు మ‌రో అవినీతి బాగోతం…ఇంటిప‌క్క‌నే 8 కోట్లు స్వాహా

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో జ‌రిగిన అవినీతి ప‌రంప‌రల్లో మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అధికారంలో ఉన్న స‌మ‌యంలో…అందిన‌కాడికి దోచుకున్న బాబు తీరు మ‌ళ్లీ బ‌ట్ట‌బ‌య‌లు అయింది. ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని ‘సీఆర్‌డీఏ’ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలపై ప్రభుత్వం సూచన మేరకు సీఆర్‌డీఏ నివేదిక ఇచ్చింది. మున్సిప‌ల్, ప‌ట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్‌డీఏ అధికారులు …

Read More »

స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు

దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి మరోసారి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో కరణ్ రెడ్డి మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తనకు ఎంతో నచ్చిన మనుషులకు, ఆ …

Read More »

టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!

నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ హల్ చల్..విపరీతమైన సెటైర్లు

ఏపీ రాజధానిలోని ప్రజా వేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ కాసేపు హల్ చల్ చేశారు . కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజా వేదికలో ఏర్పాట్లు చేస్తుండగా శనివారం అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్‌ చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బైటపెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయితే తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat