ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల హావా కొనసాగుతుంది. ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుండి వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 101చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం ఐదు చోట్ల మాత్రమే ముందంజలో ఉంది..
Read More »Blog List Layout
“అనంత”లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఉన్నారు.గుంతకల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు అనంతపురం …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్..ఫ్యాన్ హావా!
దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో …
Read More »జగన్ సీఎం కావాలని నేను కోరుకుంటున్న మరి మీరు..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారనే నమ్మకం నాకుంది,ఆయన గెలవాలనే కోరుకుంటున్న.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారడం మనకు ఎంతో అవసరం.టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఐదేళ్ల అధికారంలో అంతా దుర్వినియోగం చేసారనే చెప్పాలి. పార్టీ నేతల అరాచకాలు కావొచ్చు..వాళ్ళు చేసిన అన్యాయాలు కావొచ్చు.వీరిపై పార్టీ ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా సపోర్ట్ చేసేవారు.ఇక జగన్ పరంగా చూసుకుంటే..పదేళ్ళు ఓర్పు, సహనంతో …
Read More »దూసుకుపోతున్న వైసీపీ..!
ఏపీలో గత నెల ఏప్రిల్ పదకొండున జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, …
Read More »ఎన్నికల ఫలితాలకు 10 గంటల ముందే.. మెజారిటీలతో సహా 175 నియోజకవర్గాల ఎగ్జిట్ పోల్స్..దరువు ఎక్సక్లూజివ్
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 10 గంటల సమయం మాత్రమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు దేశ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు, మీడియా రిపోర్టులు, ఎగ్జిట్ ఫలితాలు ఘంటాపథంగా చెప్పడంతో అభ్యర్థులు, వైసీపీ శ్రేణులు గెలుపుపై తమ ధీమాను వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే దరువు ఎక్సక్లూజివ్ 175 నియోజకవర్గాల మెజారిటీలతో …
Read More »పచ్చ మోజో టీవీ CEO రేవతి నిజ స్వరూపం!
ఎల్లో మీడియా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టే బ్యాచ్ అన్న ముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ మోజో టీవీ పై సోషల్ మీడియాలో నేటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మోజో టీవీ CEO రేవతి పై ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం… ” రవిప్రకాశ్ టీవీ9 …
Read More »అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు
టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు అంటూ రవిప్రకాష్ పై ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం.. ” నాయినా.. …
Read More »మరో 24 గంటల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన …
Read More »వైసీపీకి 130 సీట్లు..!
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. …
Read More »