రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేయగా అన్ని వర్గాల్లోనూ జగన్ పట్ల ఎంతో ఆదరణ కనిపించింది. చంద్రబాబు …
Read More »Blog List Layout
ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.ట్విట్టర్ ద్వారా ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ అని ప్రశ్నించాడు.అసలు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?నవ్వే కదా ఇప్పుడు మల్ల ఇలా ఎలా మాట్లాడ్తున్నావ్ చంద్రబాబు,ఇంక నువ్వు ఎన్ని మాటలు మాట్లాడిన ఎవ్వరూ నమ్మరని అన్నారు.ఓటుకు నోటు …
Read More »మే23 న ఖచ్చితంగా ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!
ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన తర్వాత తెలుగు తమ్ముళ్లందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. అయినా ఎక్కడో చిన్న ఆశ, పసుపు-కుంకుమ పేరుతో ఓ భరోసా ఉండేది. ప్రస్తుతం ఆ ఆశ కూడ పటాపంచల్ అయ్యింది. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఉన్న ఆ కొద్ది నమ్మకం కూడా పోయింది. ఇక పూర్తిగా …
Read More »ఎగ్జిట్ పోల్స్ షాక్…ఓటమిలో టీడీపీ నేతల మాటలివే…
సార్వత్రిక ఎన్నికల్లో అంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే అధికారమని తేల్చిన నేపథ్యంలో…తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »ఎక్కడున్నావు పవన్…ఎగ్జిట్ పోల్స్ గాలి తీసేసినా స్పందన లేదే…
హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలోని పోల్ ట్రెండ్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటించాయి. జాతీయ ఛానెళ్లతో పాటు, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్, ఇతర సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో లెక్కలు వేశాయి. కొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చగా.. మరికొన్ని సంస్థలు ఈసారి …
Read More »పాపం బాబుగారు..ఎగ్జిట్ పోల్స్ షాక్తో ఇలా అయిపోయారు
ఎగ్జిట్పోల్స్ ఇచ్చిన షాక్ నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు. ఇటు ఏపీలో అధికారం కోల్పోవడంతో పాటుగా అటు ఎంపీ సీట్లలోనూ వైసీపీదే పైచేయి అని తేల్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆసక్తికరమైన రీతిలో స్పందిస్తున్నారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని …
Read More »“ప్రకాశం”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ ప్రకాశం”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి పర్చూరు : వైసీపీ అద్దంకి : టీడీపీ …
Read More »సామాన్యులు 10రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజులు తీసుకెళ్తారు.. మరి ఇన్నేళ్లు ఎందుకు ఎవరూ కిమ్మనలేదు.?
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కరెంట్ బిల్లు కట్టకుండా టీడీపీ నేతలు పారిపోయారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం ఖాళీ చేసి కరెంట్ బిల్లు చెల్లించకుండా టిడిపి నేతలు వెళ్లిపోయారంటూ ఇంటి యజమాని ఏకంగా ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. రెండు నెలలుగా స్థలం యజమాని NRI పొట్లూరి శ్రీధర్ వెంటబడుతున్నా సమాధానం టిడిపి …
Read More »అన్ని ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ జగన్ ప్రభజనం.. మే 23న జరిగేది ఇదేనా
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైసీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్’గెలుచుకోనుంది. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలే ఎగ్జిట్ పోల్స్లోనూ ప్రతిబింబించాయి. వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు …
Read More »ఇదిగో సాక్ష్యం.. మా దరువు టీవీ చేసిన నిజమైన సర్వే.!
2019 ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉండగా. పలు సర్వే సంస్థలు, నేషనల్ న్యూస్ ఛానెళ్ల సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. పలు సర్వేసంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్లను ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ రిపోర్ట్లే ప్రజలను తీవ్రమైన గంధరగోళానికి గురిచేయడమే కాకుండా సర్వే ఫలితాలపై విశ్వసనీయత సన్నగిల్లేల్లా చేస్తుంది. అసలు సర్వే చేసే సంస్థలు సర్వే చేసే పద్ధతులేంటి..? సర్వే …
Read More »