Home / Blog List Layoutpage 596

Blog List Layout

ఆస్పత్రిలో చంద్రబాబు ప్రత్యర్థి.. జగన్ పరామర్శ..!!

  అనారోగ్యంతో బాధపడుతున్న కుప్పం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం పరామర్శించారు. హైదరాబాద్‌లో చంద్రమౌళి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి వెళ్లిన జగన్‌.. వైద్యులతో మాట్లాడారు. చంద్రమౌళికి అందిస్తున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఎన్నికల్లో చంద్రమౌళి ప్రచారం చేయలేదు. ఆయన తరఫున కుటుంబసభ్యులే ప్రచార బాధ్యతలు చేపట్టారు. …

Read More »

చంద్ర‌బాబు తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌చార తీరు, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ…వ‌రుస ట్వీట్ల‌లో ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సొల్లువాగుడు వాగాడ‌ని మండిప‌డ్డారు. “50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు కెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పింది. అయినా వివిప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు …

Read More »

కర్నూలు జిల్లాలో చేతులు ఎత్తేసిన 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు

కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై …

Read More »

ఏపీలో వేసవి సెలవులకు డేట్ ఫిక్స్..??

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులుగా ప్రకటించడం జరిగింది.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 23న ప్రతీ స్కూల్ కు చివరి పనిదినంగా ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ మేరకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. సెలవుల అనంతరం జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.సెలవుల్లో ప్రైవేటు స్కూల్ వారు …

Read More »

చంద్రబాబు పై ఈసీ సీరియస్…!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల నియమావళిలో ఉన్నా సమీక్షలు జరపడాన్ని కోడ్ ఉల్లంఘనగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కోడ్ నియమాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి విడుదల చేశారు. దీంతో హోంశాఖపై సమీ‌క్షను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమీక్ష బదులు తాజా పరిస్థితిని హోంశాఖ …

Read More »

ఏపీలో హాట్ టాపిక్… మే 23న టీడీపీ మంత్రులందరూ ఓటమి..?..ఇదిగో సాక్ష్యలు

ఏపీలో ఉన్నరాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపెవరిదో మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన చాలా మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు లక్కీగా బయటపడవచ్చు గాక.. మిగతా వాళ్లకు మాత్రం ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.ముందుగా ఫిరాయింపు మంత్రుల గురించి మాట్లాడుకుంటే… అఖిలప్రియ – అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి …

Read More »

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి..స్పీకర్ పదవికే కళంకం తెచ్చిన నేత కోడెల

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి అని వైసీపీ ప్రదాన కార్యదర్శి , మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తన పదవిని దుర్వినియోగం చేసిన స్పీకర్ ను తాను మరొకరిని చూడలేదని ఆయన అన్నారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన అన్నారు.అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారని, చిత్తూరు జిల్లా …

Read More »

కోడెలపై సీఈఓకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు…

గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్‌ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్‌ చేసిన హైడ్రామాపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌, సామినేని ఉదయభాను, ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్‌ స్టేషన్లో కోడెల …

Read More »

 సోమిరెడ్డిగారూ ..  ఆ అరాచకాలు మీరే చేయించారా ..?? 

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు సమాధానం చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.. మంత్రి సహకారంతోనే దాడులు జరుగుతున్నాయనా అని ప్రశ్నించారు..తిరుమలనాయుడు పై దాడి చేసిన వారు వైసీపీ కార్యకర్తలు అయినప్పటికీ తానెప్పుడూ దాడులను ప్రోత్సహించ లేదన్నారు.. తిరుమలనాయడు అధికారం ఉంది కదా అని అనేక పాఠశాలల పై దాడులు …

Read More »

చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందే..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందేనని ప్రజలు తీర్పుచెప్పారు. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఓటమి ప్రకటన లాంఛన ప్రాయమే. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పచ్చ మీడియా ఆయన అఖండ విజయం సాధిస్తారని విశ్లేషణలు ఇస్తోంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే సామెత వీరి కోసమే పుట్టి ఉంటుంది” …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat