దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా విజయయాత్ర వైపు దుసుకుపోతుంది.ఈ క్రమంలోనే యాత్ర సినిమాలో సుచరితా రెడ్డిగా అనసూయ అద్బుతంగా నటించారు.యాత్ర మూవీలో తన పాత్రపై మంచి స్పందన రావడంతో.. ఆమె తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు.‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని …
Read More »Blog List Layout
కెసీఆర్ అన్నా మోదీ అన్నాచంద్రబాబుకు వణుకు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. “హోదా విషయంలో బిజెపి, కాంగ్రెస్ లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి చెబ్తోంది. చంద్రబాబే ప్యాకేజి ముద్దు అన్నాడు. యూటర్న్ తీసుకుని ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటే!”అని అన్నారు. ” తెలంగాణా ఎన్నికల్లో …
Read More »ఆ విషయంలో చంద్రబాబే సీనియర్..మోదీ
ఏపీలోని గుంటూరులో జరుగుతున్న సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. తన కంటే సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులతో చేతల్లో చేసిందేమీ లేదని అన్నారు. ‘నాకంటే సీనియర్ని అని చంద్రబాబు పదేపదే అంటున్నారు . ఆ మాట నిజమే..!! చంద్రబాబు గారు నాకంటే సీనియరే.. పార్టీ ఫిరాయింపుల్లో మీరే సీనియర్. కొత్త కూటములు కట్టడంలో మీరే సీనియర్. …
Read More »దానికోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లా…చంద్రబాబు
ప్రధాని మోదీ ఇవాళ ఏపీలోని గుంటూరులో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ పర్యటనపై స్పందించారు.ప్రధాని మోదీ ఆంధ్రకు రావడం వెనుకు పెద్ద కుట్ర వుందని బాబు అన్నారు. తనను తిట్టడానికే మోదీ ఢిల్లీ నుంచి పని గట్టుకుని మరీ ఇక్కడకు వచ్చారని అన్నారు.అలా వచ్చారు.. నన్ను తిట్టారు.. పారిపోయారు. వాళ్ల ప్రభుత్వం ఏపీకి ఏం చేశారో …
Read More »పవన్ కి బిగ్ షాక్ ..కీలక నేత రాజీనామా..!!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది.జనసేనలో సామాజికన్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ‘నాకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ చెబుతుంటారు. కానీ కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టారు. ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఆరు ప్రధాన పదవులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారు. ఇదెక్కడి సామాజిక …
Read More »జగన్ పై కేసులు పెట్టండి.. నిధుల గురించి తరువాత చూదాం..బాబు నాతో అన్నాడు..మోదీ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏపీ అధికార టీడీపీ పార్టీ బయటకొచ్చిన తరువాత ప్రధాని మోదీ ఏపీకి రావడం ఇదే మొదటిసారి. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన.. ‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.అనంతరం బాబు పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం …
Read More »జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విట్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విటర్లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్కు పట్టుకుందని, అందుకే లోటస్పాండ్లో పడుకున్నారని విమర్శించారు. మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా …
Read More »చంద్రబాబూ.. అది నోరా.? తాటిమట్టా.?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం …
Read More »నవరత్నాలను ప్రజలకు మరింత చేరువచేసి, చంద్రబాబు కాపీలను తిప్పికొట్టాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎజగన్మోహన్ రెడ్డిపై రూపొందించిన రావాలి జగన్.. కావాలి జగన్ ఆల్బమ్ను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముక్కా రుపానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాశ్రెడ్డి నేతృత్వంలో రూపొందించిన 6పాటల ఆల్బమ్ సీడీని జగన్ విడుదల చేశారు. సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ.2 …
Read More »చంద్రబాబు నెల్లూరు సభ అట్టర్ ఫ్లాప్..ఇదిగో సాక్షం..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.అయితే సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ముందుగా ప్రకటించిన సమయం కంటే ఆలస్యమైంది. బహిరంగ సభకు వచ్చిన జనాలంతా వేదిక వద్దే గంటలతబడి వేచి చూశారు. తీరా సీఎం మధ్యాహ్నం భోజన సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలితో వెనుదిరిగారు. సీఎం వచ్చే వరకు వేదిక వద్దే ఉన్న జనం అంతా …
Read More »