Home / Blog List Layoutpage 671

Blog List Layout

మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …

Read More »

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ ..ఏంటో తెలుసా?

దేశమంతా శీతాకాలం కావడంతో మంచుతో చల్లగా ఉంది.కాని ఏపీ రాజకీయాలు మాత్రం వింట‌ర్ సీజ‌న్‌ అయినప్పటికీ హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి ముందే అధికార, ప్రతిప‌క్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అంటూ రెడీగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చి …

Read More »

చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌ …

Read More »

తెలుగుదొంగ‌ల పార్టీ…విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల అమలు నెరవేర్చాలంటూ పోరాటం చేస్తున్న వైసీపీ పోరును మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 27వ తేదీ గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట సభ నిర్వహించనుంది. డిసెంబర్ 26వ తేదీ బుధవారం వైసీపీ ఎంపీలు సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న ద్వితియ శ్రేణి న్యాయకత్వం..

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుల రాజకీయం చేస్తున్నారట.. ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివ రామరాజు కుల రాజకీయం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ.. ముఖ్యంగా శివ రామరాజు బీసీలను అణగదొక్కుతున్నారని, దీనిని అరికట్టాలంటే బీసీలు ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట.. తాజాగా గౌడసంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్టా గంగాధరరావు ఇంట్లోరహస్య సమావేశాలు ఏర్పాటు చేసారట.. తెలుగుదేశం నుండి బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీ మండల …

Read More »

ప‌వ‌న్ గుర్తుపై శ్రీ‌రెడ్డి సెటైర్లు..

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి …

Read More »

ఏపీ స‌ర్కారుపై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్‌లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, హాస్పిటళ్లు లేవు, ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని …

Read More »

వైఎస్ జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదు..!

ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్‌, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు. సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. …

Read More »

ఢిల్లీలో వైసీపీ ‘వంచనపై గర్జన’

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైసీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డిసెంబర్‌ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ …

Read More »

క్రిస్మస్‌ రోజున కల్యాణ్‌దేవ్‌, శ్రీజకు పండంటి ఆడశిశువు

క్రిస్మస్‌ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్‌ చేశారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat