పశ్చిమ గోదావరిజిల్లాలో అత్యంత కీలకమైన, వివాదాస్పద నియోజకవర్గం దెందులూరు.. ప్రస్తుతం దెందులూరులో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంద. ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరి వైఖరి, దందాలు, సెటిల్మెంట్లు, దాడులు, బూతులు మితిమీరుతు న్నాయని, ఈయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బేరాలాడుతున్నాడని తెలుస్తోంది. మొత్తంగా ఈపరిణామం పార్టీని బజారున పడేస్తోందట. పేదలు,మధ్య తరగతి వర్గాలని కూడా చూడకుండా దోచుకోవడమే పనిగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార గర్వంతో …
Read More »Blog List Layout
అసెంబ్లీలో వర్షం కురిస్తే తడిచిపోతాం..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సచివాలయానికి బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటంపట్ల ఇలా నిరసన తెలిపారు. వేయికోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్తచర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో 60 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్రెడ్డికి గట్టిషాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ …
Read More »రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చారు. స్పీకర్ మధుసూదనా చారిని కలిసేందుకు ప్రయత్నించారు. స్పీకర్ కుదరదని చెప్పడంతో స్పీకర్ పీఏకు రాజీనామాకు ఇచ్చారు. అనంతరం విలేకరులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యవహార శైలికి నిరసనగా రాజీనామా చేసినట్టు తెలిపారు. చిలక జోస్యాన్ని నమ్ముకుని కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, ఆయనకు పిచ్చి …
Read More »హుటాహుటిన పులివెందులకు విజయమ్మ, భారతి, షర్మిళ, శోకసంద్రంలో వైఎస్ కుటుంబం
రాష్ట్ర ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా పురుషోత్తమరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు వైసీపీనేతలు తెలిపారు. పురుషోత్తమరెడ్డి మృతిపట్ల జగన్ సంతాపం తెలిపారు. పురుషోత్తమరెడ్డి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. కాగా …
Read More »దేశంలో ఏ నాయకుడికి లేని బలం వైఎస్ జగన్ కు…ఎక్కడో తెలుసా
సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …
Read More »వెలుగుచూసిన పరిటాల శ్రీరాం క్రూరత్వమైన దుర్మార్గాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడిచేసి గాయపరిచిన మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. శ్రీరామ్పై కేసు నమోదుచేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు అనంత పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడులో వైసీపీ కార్యక్రమాలను నారాయణ అనే …
Read More »సీటు ఇవ్వకుంటే అంతు తేలుస్తా…
గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేపేసాడు. దానికి వారు నిరాకరించటంతో అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు. మహిళా ప్రయాణికురాలితో …
Read More »చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలి
చంద్రబాబు బుధవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో వివరించారు.కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన వెంటనే మీద …
Read More »టీడీపీ నేతలు మాఅన్నను చంపినట్టే నన్నూ చంపాలని చూస్తున్నారు.. వైసీపీనేత ఆవేదన..
అనంతపురంలోజిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై పరిటాల అనుచరులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేయడంపై …
Read More »