ఏపీలో పరపాలనపై ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వారంరోజులు మందు తాగేవాళ్లంతా స్ట్రైక్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం అల్లాడిపోతుందన్నారు.కేవలం రూ .8.50కి తయారయ్యే మద్యంను రూ. 50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు . అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో …
Read More »Blog List Layout
పీవీఎల్ కు పట్టం కడతారా.? శివను మళ్లీ గెలిపిస్తారా.? జనసేన బలపడితే పీవీఎల్ కే లాభమా.?
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2004లో వైఎస్సార్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్ధి పాతపాటి సర్రాజు గెలిచారు. 2004లో అప్పటికే ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు(అబ్బాయిరాజు)ను సర్రాజు ఓడించారు.. అనంతరం 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన వేటుకూరి వెంకట శివరామరాజు(శివ) కాంగ్రెస్ అభ్యర్ధి సర్రాజుపై గెలిచారు. అలాగే 2014లో సర్రాజు వైఎస్సార్సీపీ తరపున బరిలోకి …
Read More »వైసీపీ పుట్టలో పాలు పోస్తున్న చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్ ను టీడీపీలోకి తీసుకోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.గత ఏడాది కోండ్రు మురళీమోహన్ ను టీడీపీలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. అయితే అందుకు ప్రతిభాభారతి అంగీకరించకపోవడంతో కోండ్రు మురళీ మోహన్ కాంగ్రెస్ లోనే ఉన్నారు.అయితే తాజాగా కోండ్రు మురళీమోహన్ టీడీపీ తీర్థం …
Read More »చంద్రబాబు బుద్ధి, జ్ఞానం, సిగ్గూ, శరం అనేవి కనీసం ఉంటే.. కనీసం ఉంటే..
అప్రజాస్వామ్య పద్ధతిలో వైసిపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని గతంలో బహిష్కరించారు. పార్టీ మార్చిన ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేసేవరకు అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని వైసీపీ తేల్చి చెప్పింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వైసిపి ఎమ్మెలేలు లేకుండానే కొనసాగనున్నాయి. ఈసమావేశాలకైనా వైసిపి ఎమ్మెల్యేలు వస్తారన్న పుకార్లకు బ్రేక్ పడినట్లయింది. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ …
Read More »ఈనెల 8వ తేదీ వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు..!
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఈనెల 8వ తేదీ విశాఖ జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఆపార్టీలో చేరుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి తనయుడు రామ్కుమార్రెడ్డి మంగళవారం వెల్లడించారు. వాకాడులోని నేదురుమల్లి నివాసంలో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజులుగా వెంకటగిరి, నెల్లూరు పట్టణాల్లోనూ …
Read More »చంద్రబాబుకు అడవితల్లి బిడ్డల ఉసురు తగులుతుంది.. భూతవైద్య
తాజాగా ఇటీవల గిరిజన తండాల్లో జ్వరాలు ప్రబలి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు లేకపోవడం, అపారిశుద్ధ్యం పేరుకుపోవడంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జ్వరానికి ప్లేట్లెట్లు తగ్గిపోతుండటంతో సకాలంలో గుర్తించలేక మృత్యువాతపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఈ మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పుష్కశ్రీ వాణిలు …
Read More »వైద్యం అందక మరణాలు.. వందల సంఖ్యలో రోగులు.. రోదిస్తున్న మన్యం
విజయనగరంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్సీకి తరలించారు. అలాగే చినవంతరం కూడా జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే …
Read More »తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా..మంత్రి ఆదినారాయణరెడ్డి..!
మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత అన్నదమ్ములను కూడా మోసం చేశాడని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. స్వార్ద రాజకీయాలకోసం ఆది నారాయణరెడ్డి పార్టీ మారారని ఆయన అన్నారు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారని, వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారని ఆయన అన్నారు. అంతేకాదు నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని విమర్శించే అర్హత లేదని …
Read More »ఐదు వందల బైకులతో ర్యాలీగా వెళ్లి రఘురాజుతో పాటు ఎంతంమంది వైసీపీలోకి చేరారో తెలుసా
ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో …
Read More »నంద్యాల ముస్లిం యువకులకు జగన్ భరోసా…మన ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తా
ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే బెయిల్పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని …
Read More »