Home / Blog List Layoutpage 697

Blog List Layout

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వైఎస్‌ జగన్‌..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత ,వైసీపీఅధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ నేడు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్‌ జగన్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ …

Read More »

శ్రీరెడ్డికి మరో ఛాన్స్‌…

టాలీవుడ్‌పై విరుచుకుపడడానికి శ్రీరెడ్డికి మరో ఛాన్స్‌ దొరికింది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌ మీడియాకెక్కి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో స్పందించింది. సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందని, శివాజీరాజాపై అప్పట్లోనే శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి విషయంలో శివాజీరాజా తీరు అభ్యంతరకరమని నరేష్‌ ఇప్పుడు తాజాగా చెప్పాడు. దాంతో శ్రీరెడ్డికి మళ్లీ …

Read More »

జగన్ ని కలిసి గంటాను కలిసిన మాజీ డీజీపీ.. బలపడుతున్న అనుమానాలు.. వైసీపీ, జనసేనల్లో

మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీల అధినేత‌ల‌తో ఆయ‌న స‌మావేశాలు జ‌రుపుతున్న తీరుతో అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో సాంబశివరావు భేటీ కావడం అంద‌రిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత మాజీ డిజిపిని గంగ‌వ‌రం పోర్టు ఛైర్మ‌న్ గా చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ …

Read More »

కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు..వైఎస్‌ జగన్‌ ను చూస్తుంటే చంద్రబాబుకి నో నిద్ర

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ …

Read More »

ముస్లింల ఓట్లు కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్ర‌బాబునాయుడు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. పోయిన ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటి చేసిన ముస్లిం అభ్య‌ర్ధుల్లో ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదన్న విషయం అందరికి తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ముస్లింలకు మంచి చేయడంతో ఇప్పుడు వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధ‌రించారు. తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవ‌టాన్ని కూడా ముస్లింలు వ్య‌తిరేకించారని కూడా తెలుస్తుంది. నాలుగేళ్ళు బిజెపితో …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 140 సీట్లు..!

ఏపీలో జరగబోయో సాధరణ ఎన్నికల్లో 140 సీట్లు గెలిచి, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని వివరించారు. వైఎస్ జగనేమో పాదయాత్రలో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి …

Read More »

చంద్రబాబుని ప్రశ్నలతో బయపెట్టిన నాయకుడు ఎవరో తెలుసా?

చంద్ర‌బాబునాయుడుకు మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వాలు విసిరారు. రూ. 1.30 ల‌క్ష‌ల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖ‌ర్చు చేశారో చెప్ప‌గ‌ల‌రా ? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం వేరు వ్యాపారం వేరని చెప్పిన చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో వ్యాపారం చేస్తున్నార‌ట‌. చంద్రబాబు నిజాలు చెప్పి ఏరోజైన ప‌రిపాల‌న చేసాడా అంటూ విమర్శించాడు. ఎందుకంటే, చంద్ర‌బాబు గురించి ఉండ‌వ‌ల్లికి కొత్త‌గా ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు చేస్తున్న వ్యాపారాన్ని …

Read More »

విజయవాడలో ఆత్మహత్య.. నిన్ను బ్రతికుండగా చూడలేకపోయా.. నువ్వొస్తావని ఆశిస్తున్నా.. నీ పిచ్చి అభిమాని

విజయవాడలో దారుణం జరిగింది. తల్వాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని. గత కొద్దిరోజులుగా అనిల్ అసంతృప్తి గా ఉంటున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసాడు. సోమవార్ మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్ని ఓ లెటర్ రాసాడు అనిల్.. నా అభిమాని, నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడు …

Read More »

వైసీపీ సీనియర్‌ నేత మృతి..విషాధంలో వైసీపీ శ్రేణులు

అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సీనియర్‌ నేత ఎస్‌.శ్రీరాములు (66) మంగళవారం బెంగుళూరు ఆస్పత్రిలో కన్నుమూశారు. రాప్తాడు గ్రామ పంచాయతీకి చెందిన ఎస్‌.శ్రీరాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు అనంతపురంలోనూ, బెంగళూరులోనూ వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీరాములు మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి, పార్టీ కార్యకర్తలతో పాటు రాప్తాడుకు చేరుకొని …

Read More »

దళిత మహిళపై దాడి చేసిన టీడీపీ నేత

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై విచక్షణ రహిత దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై ఆమె టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కేసులు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat