Home / Blog List Layoutpage 701

Blog List Layout

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు.. పోలీసుల దౌర్జన్యమే

అధికారంలో ఉన్నాం…మమ్మల్ని ఎవరూ టచ్ చేయకూడదని చాలా మంది నేతలు తమ మాటల ద్వారానో చేతల ద్వారానో అందరికీ అర్ధమయ్యేలాగ చెపుతూనే ఉంటారు. ఇందులో బాగాంగనే ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైసీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్లు..జలీల్ ఖాన్ జోష్యం

ఏపీలో అధఇకారంలో ఉన్న తెలగుదేశం పార్టీ నిర్వహించిన హామారా నారా హామారా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఫిరాయింప్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ . అంతేగాక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ …

Read More »

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీలు దిగి ఏంచేసారో తెలుసా.?

కొందరి సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రముఖనటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అయితే అక్కడపనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఆఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసారు. భౌతికకాయంతో, అదీ నవ్వుతూ ఫొటోలు దిగడంతో నెటిజన్లు …

Read More »

తనయుడు ఎదుగుదలను చూడడం బాగుందన్న స్టార్ హీరో….

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ‌ది ఈరోజు పుట్టిన రోజు.దీంతో మ‌హేశ్ అభిమానులు గౌతమ్ పుట్టిన రోజుని అంగరంగ వైభవంగా సెల‌బ్రెట్ చేసుకుంటున్నారు. మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా పరుగెడుతుందని, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్ళు వచేసాయని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. …

Read More »

మీకు అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా.. ఏమిచ్చి మీరుణం తీర్చుకోను.?

వైఎస్సార్ కాంగ్రెసక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన నియోజకవర్గం నగరిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఇల్లు కట్టుకున్నారు. గెలిచిననాటినుంచి క్రమం తప్పకుండా నియోజకవర్గంలో తిరుగుతున్నారు రోజా ఈక్రమంలో రోజా నగరిలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రోజా.. మీఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను.? …

Read More »

వైఎస్ జగన్ చంద్రబాబుపై సూపర్ డైలాగ్..అలోచనలో ప్రజలు..!

అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏదో ఓ విధంగా సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలోనూ చంద్రబాబుపై జగన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేసిన అక్కడి జనసందోహాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును కాటు వేసిన పామును మళ్లీ అదికారంలోకి తేవాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో …

Read More »

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యే..మూడు రోజుల్లో రాజీనామా..!

విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Read More »

ఆఫ్యాక్టరీ తెరిపిస్తా.. జగన్ ఛాలెంజ్

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల …

Read More »

మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..

చంద్ర‌బాబునాయుడు రాజకీయంగా నంద‌మూరి హ‌రికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బ‌య‌ట‌ప‌డిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్ర‌మాదంలో హ‌రికృష్ణ త‌ర్వాత భౌతిక‌కాయాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌చేశారు. భౌతిక‌కాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి త‌ర్వాత ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ కు తీసుకొస్తార‌ని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంద‌ట.. ముందుగా హ‌రికృష్ణ భౌతిక‌కాయాన్ని …

Read More »

ఆ నలుగురి పరిస్థితి ఏమిటి?

అతివేగం, సీటు బెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు మరో నలుగురు యువకులకు జీవనాధారం లేకుండా చేసింది. అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎగురుకుంటూ ఎదురుగా చెన్నై నుండి హైదరాబాద్ కి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్‌, ప్రవీణ్‌ గాయాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat