Home / Blog List Layoutpage 724

Blog List Layout

జగన్ కేసుల్లో “భారతి”వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సతీమణి అయిన వైఎస్ భారతి అక్రమాస్తుల కేసులో నిందితురాలు అంటూ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ,ఈనాడు పత్రికల్లో పలు కథనాలు ప్రసారమైన సంగతి తెల్సిందే.. అయితే తన సతీమణిపై జరిగిన విషప్రచారంపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ రాజకీయంగా తనను …

Read More »

వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దాం..మరో మాజీ ముఖ్యమంత్రి కొడుకు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు,ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని …

Read More »

2014లో వైసీపీనే గెలిచేది…ఏం చేశారంటే.. పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు గెలిచిందని ఆ పార్టీ అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి 2014 లో వైసీపీ పార్టీ ఈ జిల్లాలో గెలవవలసి ఉందని, కాని జనసేన వల్లనే టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు అనుభవం లేదని, పరిణితి లేదని తెలుగుదేశం అదినేత చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. ఓట్లు చీలకుండా తాను గత …

Read More »

ఎన్నికల ముందే ..కర్నూల్ జిల్లా నుండి టీడీపీ మొట్ట మొదటి వికెట్ ఔట్..!

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …

Read More »

టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్‌: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన ద‌రువు.కామ్‌..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన ప‌లువురు హీరోల‌తోపాటు, ప్ర‌ముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య‌, విశాల్‌, కార్తీక్‌, టాలీవుడ్ హీరోలు …

Read More »

100 మంది స్నేహితులతో వైసీపీలో చేరిక..ఆ 100 మంది..ఒక్కొక్కరు 100 మందిని

ఏపీలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అన్ని నియోజక వర్గాల్లో వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ రోజు రోజుకూ మరింత బలపడి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని నియోజక వర్గం పార్టీ కోఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మలికిపురంలో పార్టీ కార్యాలయం …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉండ‌గా.. క‌లిసిన శివ‌కుమారి ఏం చెప్పింది..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అదే స‌మ‌యంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు త‌న వ‌ద్ద‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌ను అక్కున చేర్చుకుని.. తానున్నానంటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర …

Read More »

జగన్ పాదయాత్రలో మరోమైలురాయి..నేడు భారీ బహిరంగ సభ..!

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఆయన రాకతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్‌, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ …

Read More »

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.. తుని నియోజ‌క‌వ‌ర్గం చేరుకోక ముందే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా.. ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో తుని 103వ నియోజ‌వ‌ర్గం. వైఎస్ జ‌గ‌న్ రాక‌తో తుని నియోజ‌క‌వ‌ర్గంలో పండుగ వాతావ‌ర‌ణం …

Read More »

టీడీపీ సీనియర్ నేత మృతి..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat