Home / Blog List Layoutpage 948

Blog List Layout

చంద్ర‌బాబు కొన్నాడు.. మేము అమ్ముడుపోయాం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి ప‌నుల‌కి తాము ఎంత‌గానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామ‌ని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్‌ల‌కి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గ‌తంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. …

Read More »

చంద్ర‌బాబు రూ.2ల‌క్ష‌ల కోట్ల అవినీతిని ఏకి పారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, త‌న పార్ట‌న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ నేత నాగేంద్ర‌ అన్నారు. కాగా, ఇవాళ బీజేపీ నేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఏపీ అప్పులు ఒక్క‌సారిగా 2 ల‌క్ష‌లా 20 వేల …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన మంత్రి సోమిరెడ్డి..!!

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టాడు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నీపై వంద‌ల‌కొద్దీ మాదిరిగా కేసులు పెట్టుకుని, ఒక‌సారి సోనియా గాంధీ అని తిరుక్కోవ‌డం, ఇంకోసారి జైలుకు పోతే కాళ్లు ప‌ట్టుకోవ‌డం, ఈ రోజు నీ మీద కేసులు ఉన్నాయి కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష‌పార్టీ పాత్ర‌ రోల్ ప్లే చేసే ద‌మ్ము వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి లేద‌న్నారు.

Read More »

కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్.. ఫిరాయింప్ ఎమ్మెల్యే రాజీనామా …?

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని …

Read More »

అన్ లైన్ సర్వేలో దూసుకుపోతున్న వైఎస్ జగన్..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత సర్వరత్రిక ఎన్నికల్లో అతి కొంత మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.అయితే మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా నేరవేర్చలేదు.ఈ నేపధ్యంలో టీడీపీ ప్రభుత్వం పై నిరాశ చెంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ …

Read More »

పవన్ కల్యాణ్ JFC కి ఉండవల్లి గుడ్ బై..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న జేఎఫ్‌సీకి రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, జేఎఫ్‌సీ వేదిక‌గా చంద్ర‌బాబు స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో పాల్ప‌డిన అవినీతిని ఎండ‌గ‌ట్టేందుకు, జేఎఫ్‌సీని వేదిక‌గా చేసుకుని చంద్ర‌బాబు అవినీతి లెక్క‌ల చిట్టా బ‌య‌ట‌కు తీద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగ‌డుగునా అడ్డు తుగులుతున్నాడ‌ట‌. see also :అన్ …

Read More »

ప‌వ‌న్ కంటే ”ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్‌”..!! ఎందులో తెలుసా..??

ప‌వ‌న్ కంటే ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్‌..! అంద‌రి ముందే ప‌రువు తీసుకున్నాడు..!! ఎందులో తెలుసా..?? అవును, ప‌వ‌న్ కంటే ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్. అయితే, సోమ‌వారం సాయంత్రం జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశం వీడియో చూసిన వారంతా అంటున్న మాట ఇది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశంలో భాగంగా మాట్లాడుతూ.. లాస్ట్ బ‌డ్జెట్ సెష‌న్స్ ఇదే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం జ‌రిగిందా..? జ‌రిగింది. త‌రువాత …

Read More »

మోదీకి వైసీపీ భయపడుతుంది..! పవన్ కల్యాణ్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తనకు అనిపించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.ఇవాళ సాయంత్రం అయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసీపీ పార్టీ భయపడితే.. ఆ అవకాశం తెలుగు దేశం పార్టీకి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యంగ స్ఫూర్తిని హుందాగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని చెప్పారు .ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు …

Read More »

జగన్ సవాల్ ను స్వికరిస్తున్నా.. పవన్ కళ్యాణ్

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ ను స్వికరిస్తున్నా అని.. అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కొద్ది సేపటి క్రితం అయన మీడియా తో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు. …

Read More »

ఏపీలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు..!

ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat