Home / Blog List Layoutpage 958

Blog List Layout

టీడీపీ కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య(92) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తణుకులోని స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బోళ్ల బుల్లి రామయ్య నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. రామయ్య మృతిపట్ల పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

Read More »

పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్

ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు.”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు.

Read More »

జగన్ మాటలను ప్రజలు నమ్మరు..జేసీ దివాక‌ర్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని,కేంద్రం ఇవ్వకుంటే ఏప్రిల్‌ 6న త‌మ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని వై సీ పీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘ఏప్రిల్ 6న రాజీనామా చేస్తార‌ట‌, జ‌గ‌న్ కి ఎంత‌టి …

Read More »

జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..! కాంగ్రెస్ మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వచ్చే నెల ( మార్చి ) 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తామని.. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ ప్రజసంకల్ప ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని సీనియర్‌ కాంగ్రెస్ ​ నేత, మాజీ మంత్రి …

Read More »

పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…

ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార …

Read More »

వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎనబై ఆరో రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిన్న సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిన తర్వాత నెల్లూరులో వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,నియోజక వర్గ సమన్వయ కర్తలతో పాటు కల్సి దాదాపు రెండు …

Read More »

తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి రైతుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్న సోమవారం గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో వెంకటపాలెం గ్రామంలో నీరు ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు.ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ సర్కారు …

Read More »

విజయవాడ కార్పోరేషన్ లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు …

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ …

Read More »

ప‌ప్పు అని టైప్ చేయ‌కుండానే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు..! ఎలా..? ఎక్క‌డంటే..!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఇంట‌ర్‌నెట్‌లో ప‌ప్పు అని టైప్ చేస్తే ఓ ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కుల ఫోటోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వారిద్ద‌రిలో ఒక‌రు తండ్రి అండ‌తో మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తుండ‌గా.. మ‌రొక‌రు ప్ర‌ధాన‌మంత్రి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారునుకోండి.. అది వేరే విష‌యం..!! ఇప్పుడు వీరిద్ద‌రిని ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న ఓ ప్రోగ్రామ్ లో పాటిస్పేట్ చేసే క‌మెడియ‌న్లు విచ్చ‌ల విడిగా …

Read More »

కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు..

ఏపీలో పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు ,ఎంపీలకు ప్రజల నుండి పలు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి..పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గిద్దలూరు అసెంబ్లీ నియోజక్ వర్గం నుండి గెలుపొంది అధికార టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat