ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే నిజమయ్యేలా ఉంది. ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అత్యాసతో.. బాబు ఆపరేషన్ ఆకర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్రబాబు మాస్టర్ మైండ్ అని తెలుగు తమ్ముళ్లు సంకలు గుద్దుకున్నారు. …
Read More »Blog List Layout
జగన్.. జగన్.. జగన్.. ఏంటీ ఈ హామీలు.. వాళ్లు బిత్తరపోతున్నారు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కోసం తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చిన జగన్ శనివారం యధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్రలో భాగంగా రైతుల కోసం మరో సంచలన హామీ ఇచ్చారు జగన్. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో… రైతులకు మరో కొత్త హామీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి …
Read More »2019లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి …చంద్రబాబు ప్రధానమంత్రి ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో …
Read More »నారా లోకేష్ చీకటి సర్వేలో.. టీడీపీ ఆశలు గల్లంతు..!! సీఎం ఎవరో తేలిపోయింది..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. అంతేకాక.. 2019లో అధికారంలోకి వచ్చే పార్టీ వివరాలు, ఎన్నిసీట్లు, ఎక్కడెక్క డ. ప్రజల ఆదరణ ఎవరిపై ఉంది అన్న అంశాలపై జరిగిన ఈ సర్వేలో సీఎం ఎవరో కూడా తేలింది. నారా లోకేష్ సర్వేలో …
Read More »లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే..ఇక కర్నూల్ జిల్లా వారిగ చూస్తే డోన్ నియోజక …
Read More »పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన..టీజీ వెంకటేశ్
ఏపీలో కర్నూల్ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు…గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన టిజి వెంకటేష్ మరోసారి పవన్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎంపీల రాజీనామాలు చేయాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి టిజి వెంకటేష్ ను ప్రశ్నించగా ఆయన పవన్ వ్యాఖ్యలను …
Read More »వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రన ప్రారంభం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్, మొగళ్లపాలెం మీదగా సౌత్ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్ మోపూరులో బహిరంగ సభలో వైఎస్ జగన్ …
Read More »వైఎస్ జగన్ మీటింగ్లో.. టీడీపీ కార్యకర్త నవ్వులు.. పువ్వులు..!!
వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అడుగులో అడుగులు వేస్తూ నిరంతరం జగన్ వెంటే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సభలో పాల్గొన్న నెల్లూరు జిల్లా వాసి టీడీపీ కార్యకర్త …
Read More »పవన్ కల్యాణ్కు తిక్క ఉందా..? లేదా..? ఈ 33 అంశాలను పరిశీలిస్తే మీకే తెలుస్తుంది..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? అదేనండీ.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్. ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పాడో కానీ.. పవన్ కల్యాణ్కు మాత్రం సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఆ డైలాగ్లోని లెక్క గురించి ఏమో కానీ.. తిక్క గురించి మాత్రం నేను చెప్పగలను …
Read More »