Home / Blog List Layoutpage 985

Blog List Layout

వైఎస్ జగన్ మాట మీద నిలబడ్డాడు అని చేప్పిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా అనలేదని వ్యాఖ్యానించారు.జగన్ మాట మీద నిలబడ్డారని, ప్రత్యేక హోదా కోసం ఎమ్.పిలతో రాజీనామా చేయిస్తారని ఆయన అన్నారు.రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇచ్చారని,అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు.కేసుల నుంచి బయటపడడానికే జగన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి అని ఆయన అన్నారు.ప్రత్యేక …

Read More »

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించి.. సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తులపై సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..బీజేపీ పార్టీ తమతో నడవాలి.. లేదంటే ఓ నమస్కారం పెట్టి మాదారి మేం చూసుకుంటా౦.. ఇన్నిరోజులనుండి మా వాళ్ళను కంట్రోల్ చేస్తున్న..మిత్రధర్మంవల్ల ఇంతకంటే నేను ఎక్కువగా ఏం మాట్లాడలేను అని అన్నారు.అయితే ప్రస్తుతం చంద్రబాబు అన్న ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ …

Read More »

ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ముందు….చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై . బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని ఈరోజు (శనివారం )మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్‌ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ ఆయన అన్నారు. అయితే వైసీపీ …

Read More »

పవన్ కళ్యాణ్ సభలో ఒక్కసారిగా ఊహించని ఘటనతో పోలీసులు షాక్..

టాలీవుడ్ హీరో ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయను చూడటానికి తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్‌ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారందరు షాక్ అయ్యారు. పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు …

Read More »

ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటా..సినిమాల్లోకి వెళ్ళ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జనసేన కార్యాలయానికి అయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా అక్కడ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..రాజకీయాల్లో తనకు శత్రువులు ఎవ్వరు లేరని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కరువు సమస్యలపై అధ్యాయం చేసి..పరిష్కారాల కోసం …

Read More »

ప్రత్యేక హోదా పై తగ్గేదే లేదంటున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో శుక్రవారం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు ఒక సందేశాన్నిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోలో …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన రాజకీయం…వైసీపీ బలం

ఏపీలో అనంతపురం రాజకీయాలు తెల్సిన ఎవరిని అడిగిన చెప్తారు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు గురించి.అనంత‌పురం జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో..20 రోజులకు పైగా 250 కిలో మీట‌ర్లు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు ,స్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర  సాగింది. 2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన తరువాతి నుండే జ‌గ‌న్ ఈ జిల్లా పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రైతు ప‌రామ‌ర్శ యాత్ర‌లు చేసారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌దే పై చేయి..! చంద్ర‌బాబు డీలా..!!

ఆ విష‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ ఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డీలా.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వంతో పోలిస్తే వైఎస్ జ‌గ‌న్ ప‌ది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ ఏ ప‌నిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు, కాంగ్రెస్ నాయ‌కులు అంద‌రూ క‌లిసి విమ‌ర్శ‌లు …

Read More »

ఏపీ ప్రజలకు శుభవార్త …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలకు శుభవార్త .అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు పాస్ పోర్టు సేవకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు .అయితే ఇప్పటికే రాష్ట్రంలో నెల్లూరు కడప కర్నూల్ జిల్లాలలో పాస్ పోర్టు సేవ కేంద్రాలున్నా నేపథ్యంలో తాజాగా మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు .అంతే కాకుండా రాజధాని ప్రాంతానికి దగ్గరలో ఉన్న …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..కాంగ్రెస్‌ నేత

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్‌ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్‌ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat