Home / ANDHRAPRADESH (page 1014)

ANDHRAPRADESH

జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు బయపడుతున్నారని.. అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడారు .టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని బుగ్గన అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, …

Read More »

ఆరో రోజు పాదయత్రలో యువతకు జగన్ బంపర్ ఆఫర్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే..ఈ పాదయత్రకు ప్రజల నుండి,యువత,విద్యార్ధి,విద్యార్ధిని,మహిళల ,వృద్ధుల నుండి ఆశేష అదరణ లభిస్తుంది..ఆరో రోజులో భాగంగా జగన్ యువతకోసం వరాల జల్లు కురిపించారు..పాదయాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు చాలా …

Read More »

జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలంట… యనమల రామకృష్ణుడు

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.‘ జగన్‌లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు …

Read More »

చేనేతకు వైఎస్ జగన్ భరోసా

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర అమృతనగర్‌కు చేరుకోగా. .అనంతరం అక్కడి చేనేత కార్మికులతో వైఎస్‌ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. పిల్లలను చదవించుకోలేనపోతున్నామని చేనేత కార్మికులు జగన్‌ దగ్గర వాపోయారు. వారిని అన్ని …

Read More »

జగన్ హామీతో లక్షా 84 వేల సీపీఎస్‌ ఉద్యోగుల పోరాటానికి ఊపిరి

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆరో రోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు కలిశారు. సీపీఎస్‌ విధానం రద్దుకు హామీయిచ్చినందుకు జగన్ కు వారు  కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇచ్చిన ఏకైక నేత వైఎస్‌ జగన్‌ అని వారు తెలిపారు.  జగన్  హామీతో లక్షా 84 వేల …

Read More »

టీ తాగిన జగన్…కొట్టు యాజమానీని ఏమి అడిగాడో తెలుసా

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్‌బజార్‌లో టీ తాగారు. మెయిన్‌బజార్‌లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్‌ భాయ్‌.. ఏక్‌ ఛాయ్‌ దాలో భాయ్‌’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్‌ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్‌ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. …

Read More »

ఆరో రోజు జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్ర

వైసీపీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇవాళ ఆరో రోజు ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్‌ నుండి జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగరు. ఈ క్రమంలో ఈరోజు అనగా ఆరో రోజు …

Read More »

ఏపీలో ఘోర ప్రమాదం

ఏపీలోని గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. పాతగుంటూరులోని మణి హోటల్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు …

Read More »

లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై వేణు స్వామీ సంచలన జోష్యం ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టేది ..ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అని అంటే టక్కున వచ్చే సమాధానం ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు అని ఇటు ఆ పార్టీ వర్గాలు అటు రాజకీయ వర్గాలు చెప్తాయి .కానీ నారా లోకేష్ నాయుడుకు ఆ యోగం లేదని ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామీ …

Read More »

లోకేష్ ఫ‌స్ట్ స్పీచ్‌.. టీడీపీ నేత‌ల ముఖ‌చిత్రాలు చూస్తే..?

ఏ చెట్టూ లేని చోట ఆముదం మొక్కే మ‌హా వృక్షం అనే సామెత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఇప్పుడు ఆ సామెత మాకెందుకు అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం.. అస‌లు విష‌యం ఏంటంటే తాజాగా ఏపీ మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్.. ఇప్ప‌టికే అనేక సంద‌ర్భాల్లో మైక్ ప‌ట్టుకొని త‌న ట్యాలెంట్ చూపించారు. ఆయ‌న ట్యాలెంట్ ప‌వ‌ర్ ఎలా ఉంటుందంటే.. స్వ‌యాన టీడీపీ వ‌ర్గీయుల‌కే షాక్‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat