Home / ANDHRAPRADESH (page 1019)

ANDHRAPRADESH

ఏపీలో మంత్రి హరీష్ రావు కటౌట్లు ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారు . ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తన వంతు సహకారం అందించడమే కాకుండా మరోవైపు తన నియోజక వర్గం …

Read More »

జగన్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రాఘవేంద్ర ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని …

Read More »

జగన్ ఎక్కడ ముద్దులు పెడతారో అని జనాలు భయపడుతున్నారు -మంత్రి జవహర్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ఆ రాష్ట్ర మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని ఆయన సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని …

Read More »

మూడో రోజు జగన్ పాదయాత్రలో ఎంత దూరం నడిచారు ..ఏమి చేశారంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. జగన్‌ మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ఉదయం 8.40 గంటలకు ప్రారంభించారు. నేలతిమ్మాయిపల్లిలో పార్టీ జెండాను జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. …

Read More »

ప్రజా సంకల్ప యాత్ర.. నాలుగో రోజు షెడ్యుల్‌ ఇదే

ప్రజాసంకల్పయాత్ర నాలుగో రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో యాత్ర షెడ్యూల్‌ను పోస్ట్‌ చేశారు. నాలుగో రోజు (గురువారం) వైఎస్‌ జగన్‌ …జమ్మలమడుగు నియోజకవర్గంలో 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, వై.కోడూరు జంక్షన్‌లో భోజన విరామం, ఎర్రగుంట్ల, ప్రకాశ్‌ నగర్‌ కాలనీ మీదగా యాత్ర సాగుతుంది. ఎర్రగుంట్ల- …

Read More »

ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. మ‌రోవైపు స్పీకర్‌తో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అట్ట‌హాసంగా ప్రారంబించారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి మూడురోజులుగా జ‌నంలో వస్తున్న స్పంద‌న చూసి టీడీపీ వ‌ర్గీయుల‌కు మింగుగు ప‌డ‌డంలేదు. ఇక మ‌రోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని …

Read More »

ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు…వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించింది ఏపీ ప్రతిపక్షపార్టీ వైసీపీ. వచ్చే నెల 8నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించినట్లు వెల్లడించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత …

Read More »

జగన్ పాద‌యాత్ర పై.. బొండా ఉమా సంచ‌ల‌న కామెంట్స్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మీడియాలో అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర పై వ‌స్తున్న విశేష స్పంద‌న చూసి చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ జ‌గ‌న్ పై విష ప్ర‌చారం చేయ‌డానికి పూనుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీ అనుకూల ప‌చ్చ మీడియా ఆ కార్య‌క్ర‌మాన్ని త‌మ త‌మ భుజాల పై వేసుకోగా.. …

Read More »

సంచలనంగా మారిన ఏపి బీచ్‌ ఫెస్టివల్..

ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కళింగపట్నం వద్ద రెండు రోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు ము మ్మరం చేశారు. ఈ నెల 18,19తేదీల్లో ఈ ఫెస్టివల్‌ను భారీ ఎత్తున నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కార్తీకమాసంలో బీచ్‌ ఫెస్టివల్‌ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోర్టు కళింగపట్నం విశాల సముద్రతీరం వద్ద పెద్ద ఎత్తున పలు ఆధ్యాత్మిక, సాంస్కృ తిక …

Read More »

జ‌గ‌న్ పై దుర్వార్త‌లు.. మ‌రీ ఇంత దిగ‌జారాలా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్ర‌బాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్త‌లు వాడ్చి వ‌డ్డిస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో నిర్వ‌హించిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో ఒక అవ్వ‌.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat