ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో …
Read More »ప్యారడైజ్ లీక్స్.. చంద్రబాబుకు టైమ్ ఇచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్రమంలో జగన్ పాదయాత్ర దిగ్విజయంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాదయాత్రలో భాగంగా జగన్ ప్యారడైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్రవర్సిటీలు సృష్టించడానికి చంద్రబాబు అనుకూల మీడియావారు రెండు రోజులు సమయం వృధా చేశారని.. ఆ టైమ్ ఏందో ప్రజల సమస్యలను చూపించడానికి …
Read More »చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జగన్ పాదయాత్ర అలా ప్రారంభమైందో.. లేదో.. ఇంతలో జగన్పై టీడీపీ నేతల విష ప్రచారం జోరందుకుంది. ప్రజా సంకల్ప యాత్రపై ఎదురుదాడి చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో టీడీపీ నేతలు హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రను …
Read More »జగన్ నోట సంచలనం మాట..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయత్రలో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ రెండో …
Read More »జగన్ పాదయాత్రలో రచ్చబండ సూపర్ హిట్..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు. …
Read More »”జనం నోట.. జగన్ ప్రభుత్వం”
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »జగన్ పాదయాత్ర దుమ్ములేపుతోందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో దుమ్మురేపుతోంది. జగన్ చేపట్టిన పాదయాత్ర పక్కా ప్రణాళికతో సాగుతోంది. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది. ఇక మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. మూడో రోజు షెడ్యుల్ ఇదే
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. వేంపల్లి, పొద్దుటూరు రోడ్డులోని నేలతిమ్మాయపల్లి గ్రామం దగ్గర్లో మొదల కానున్న జగన్ పాదయాత్రలో భాగంగా.. మూడో రోజు యాత్రలో జగన్మోహన్రెడ్డి మొత్తం 16.2 కిలోమీటర్లు నడవనున్నారు. 12 ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, నేలతిమ్మాయపల్లి పలగిరి జంక్షన్ క్రాస్రోడ్డు దాటుకుని వీఎన్పల్లిలో సంగమేశ్వర ఆలయ ప్రధాన కూడలి వద్దకు …
Read More »జననేత వెంట పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు..
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ రోజు 16.2 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. ఉరుటూరులో ఈరోజు యాత్ర ముగించనున్నారు.సోమవారం వైఎస్సార్ జిల్లాలో …
Read More »