Home / ANDHRAPRADESH (page 1021)

ANDHRAPRADESH

ఈనాడు స్వ‌రంలో మార్పు.. చ‌క్రం తిప్పిన భార‌తి..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని సోమ‌వారం స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజు విజ‌య వంతంగా ముగియ‌గా మంగ‌ళ‌వారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కార‌ణం మాత్రం ఈనాడు ప్ర‌చురించిన సంచ‌ల‌న క‌థ‌నం. అస‌లు విష‌యం ఏంటంటే మంగ‌ళ‌వారం ఈనాడు మెయిన్ ఎడిష‌న్‌లో బాబు దిగిపోతే జాబు అనే క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీంతో ఒక్క‌సారిగా …

Read More »

ఈనాడు.. సాక్షి క‌లిస్తే..?

# ఈనాడు..సాక్షి క‌లిస్తే..? బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయ‌నే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. గ‌తంలో టీడీపీకి రామోజీ రాజ‌గురువు పాత్ర పోషించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందులో భాగంగానే.. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది. అయితే ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ఈనాడు-సాక్షి భాయి భాయి …

Read More »

రెండో రోజు వరాల జల్లు కురిపించిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండోరోజు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు… ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే …

Read More »

జ‌గ‌న్ గెలుస్తాడ‌ని రామోజీకి ముందే తెలిసిపోయిందా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను స్వ‌యంగా తెలుసుకుని వారికి చేరువ అయ్యి.. ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన స‌హాయాన్ని అందిచ‌డానికి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నవంబ‌ర్ 6 సోమవారం అట్ట‌హాసంగా మొద‌లైంది. ఇక పాద‌యాత్ర సందర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో జ‌గ‌న్‌.. టీడీపీ స‌ర్కార్ పాల‌న‌ని, చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ చేస్తున్న అరాచ‌కాల పై బ్లాస్టింగ్ స్పీచ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే …

Read More »

వేధింపులు తట్టుకోలేక…శృంగార పాఠాలు బోధిస్తుంటే, క్లాసులకు వెళ్లలేక అమ్మాయిలు

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై ప్రొఫెసర్ వేధింపుల పర్వం వెలుగు చూసింది. ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతో చాలామంది మౌనంగా భరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి. తాజాగా సంస్కృత విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏడుకొండలుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోను ఈ ఆరోపణలు వచ్చాయి. వీటిపై వర్సిటీ కమిటీ వేసి విచారించింది. అనంతరం న్యాయమూర్తులతోను విచారణ చేయించారు. అప్పట్లో మహిళా …

Read More »

జగన్‌ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్న ప్రజానీకం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ  అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర రెండోరోజు మంగళవారం వేంపల్లిలో కొనసాగుతోంది. ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు, జనంతో మమేకమయ్యేందుకు నడచి వస్తున్న రాజన్న తనయుడు జగనన్నకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో భాగం అవుతున్నారు. జగన్‌ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్నారు. వేంపల్లి శివారు నుంచి పాదయాత్రగా వేంపల్లి …

Read More »

మా ఎమ్మెల్యే సూరి గాడు ఒక ”దొం..నా..!”

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్షం నేత వైఎస్ జగన్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా జ‌నం జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తున్నారు. ఇత‌ర జిల్లాల నుంచి కూడా అభిమానులు త‌ర‌లి వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను వృద్ధులు, మ‌హిళ‌లు, యువ‌త క‌లిసి త‌మ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, యువ‌త అయితే …

Read More »

“బాబు దిగిపోతేనే జాబు”.. ‘ఈనాడు’ సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా.. వైఎస్‌ ఎస్టేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జ‌గ‌న్ స్పీచ్‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం దద్ధ‌రిల్లి పోయింది. జ‌గ‌న్ త‌న‌ ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇక జ‌గ‌న్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …

Read More »

జగన్ పాదయాత్రకు లెనిన్ కు ఏమిటి లింక్ ..?

నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1917 నవంబర్ 7 న అనగారిన తమ బ్రతుకులతొ విసుగు చెంది తమ హక్కులను నిలుపుకొవటానికి రష్యాలోని ప్రముఖ విప్లవకారుడు లెనిన్ ఆద్వర్యం లొ ప్రజలు భూమి – శాంతి – రొట్టే నినాదం తొ కదం తొక్కి నియంతృత్వ ప్రభుత్వం అయిన ప్రొవన్షియల్ ప్రభుత్వం ని కూలదొశారు. ఈ అక్టొబర్ విప్లవం ప్రపంచ దేశాలలొని కర్మిక కర్షక సామాన్య వర్గం కి …

Read More »

వాన పొగమంచు తో తిరుమల అందాలు…అద్భుతం

తిరుమలగిరులు ఒక ప్రకృతి అద్భుతం. అరుదైన జాతుల వృక్షాలు, జంతువులు, సర్పాలకు ఆవాసం. వీటితో పాటు ప్రతి చెట్టు, రాయి శ్రీవేంకటేశ్వరస్వామి స్వరూపమని పురాణాల కథనం. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమలల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. వర్షం నిలిచి నిలిచి వస్తుండడంతో విరామంలో మేఘాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat