Home / ANDHRAPRADESH (page 1024)

ANDHRAPRADESH

చంద్ర‌బాబు చేసిన ఏకైక మంచి ప‌నిని మెచ్చుకున్న‌ జ‌గ‌న్..!

ఏపీ రాజ‌కీయాల‌ను శాసించిన దివంగ‌త మహానేత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ బాట‌లో త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను.. ద‌గ్గ‌రుండి తానే స్వ‌యంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి పూనుకున్నారు. ఇక అందులో భాగంగానే జ‌గ‌న్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. జ‌గ‌న్ త‌న పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొద‌ట‌గా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జ‌గ‌న్ కుటుంబసభ్యులతో కలిసి.. …

Read More »

జ‌గ‌న్ స్పీచ్ నుండి పేలిన‌ హైలెట్ డైలాగ్..!

ఏపీ ప్ర‌జ‌ల కోసం వైసీపీ అధినే జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6న అంటే సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర గ్రాండ్‌గా ప్రారంభిచారు. మొదట వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జగన్‌.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇక ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర సంద‌ర్భంగా నిర్వ‌హించిన బహిరంగ సభలో జ‌గ‌న్‌ అద‌రిపోయే ప్ర‌సంగం చేశారు. …

Read More »

ఇడుపులపాయలో మననేత వైఎస్ ను గుర్తు తెచ్చిన జగన్ స్పీచ్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

మాహానేత వైయ‌స్ఆర్ గురించి.. జగన్ బ్లాస్టింగ్ స్పీచ్‌..!

రాష్ట్ర ప్ర‌జ‌ల‌సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో.. అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో జ‌గ‌న్ బ్లాస్టింగ్‌ ప్ర‌సంగం చేశారు. ఇక ఆ ప్ర‌సంగంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. దివంగత మ‌హానేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని… ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని జగన్ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం.. ప‌ల్లె ప్ర‌జ‌లంతా ఏం చేసారో తెలుసా..?

ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు. ఇక మ‌హ‌నేత వైఎస్ త‌న‌యుడుగా రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. దీంతో నాడు ప్ర‌జ‌ల కోసం క‌నీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభానికి ముందు.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఏంచేశారో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభ‌మైన విష‌యం తెలిసిదే. అయితే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స్టార్ట్ అవ‌డానికి ముందు ఇడుపులపాయ‌లోని వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్దకి చేరుకునే ముందు ఒక‌ ఆశ‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అస‌లు విష‌యం ఏంటంటే పాద‌యాత్ర ప్రారంభానికి ముందు జ‌గ‌న్‌ని ప్రేమతో ముద్దాడారు తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన …

Read More »

పాద‌యాత్ర జ‌రిగిన‌న్ని రోజ‌లు.. జ‌గ‌న్ నిద్రించేది అక్క‌డేనా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం, రాత్రి టెంట్లలోనే జగన్ బస చేసేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. …

Read More »

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ తొలి అడుగు… అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్‌ జగన్‌ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన ‘ప్రజా సంకల్ప’ యాత్రను కొనసాగిస్తున్నారు. అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు …

Read More »

వైఎస్‌ఆర్‌ కుటుంబం మాట తప్పదు..మడమ తిప్పదు..!

రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఇవాళ ప్రారంబించారు.ఈ క్రమంలో ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఆగదని రోజా స్పష్టం …

Read More »

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం …సమరశంఖం పూరిస్తూ యాత్ర

వైసీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి చెపట్టే ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్‌ జరిపిన ఓదార్పు యాత్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat