Home / ANDHRAPRADESH (page 1050)

ANDHRAPRADESH

నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో …

Read More »

కంచె ఐలయ్య కంటే ప్రమాదకరం చంద్రబాబు..ఆర్యవైశ్యులు జాగో…!

సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం తమ మనోభావాలను దెబ్బతీసిందని, తమ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్నికించపరిచిందని ఆర్యవైశ్యులు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు..ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు..కానీ న్యాయస్థానం మాత్రం ఆ పుస్తకాన్ని నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుందని కాబట్టి మేము ఆ పుస్తకాన్ని నిషేధించలేమని తీర్పు ఇచ్చింది..అయినా ఆర్యవైశ్యులు పట్టువిడువకుండా కంచె ఐలయ్యపై పోరాటం చేస్తున్నారు..అయితే ఇప్పుడు ఆర్యవైశ్యులు అర్జెంట్‌గా పోరాడాల్సింది కంచె ఐలయ్యపై …

Read More »

అమ‌రావ‌తి: కాపుల‌కు చంద్ర‌బాబు మ‌రో ద్రోహం!

కాపుల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఆల‌స్యం చేస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబు కాపుల‌కు మ‌రో ద్రోహానికి ఒడిగ‌ట్టారు. కాపు కార్పొరేష‌న్‌ను బీసీ సంక్షేమ‌శాఖ‌కు అనుసంధానం చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే, కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కాపు కార్పొరేష‌న్ ఇప్ప‌టికే ప్రణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలో కాపుకార్పొరేష‌న్ ఎండీని తొల‌గిస్తూ చంద్ర‌బాబు స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేష‌న్ …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు మా గోడు పట్టదా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోగ‌ల తుందుర్రులో ఆక్వాపార్క్‌ నిర్మాణం వద్దంటూ మూడేళ్లుగా వేల మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూర్ఖంగా గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ఆక్వాపార్క్ బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులతో తమపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ముప్పై గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు.. చంద్ర‌బాబు స‌ర్కార్ ఇప్పటికైనా …

Read More »

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే చంద్రబాబు భయంతో మైండ్‌గేమ్‌

వచ్చె నెల నవంబర్‌ 2 నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్‌ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …

Read More »

‘చంద్ర‌బాబూ.. మ‌త్తు’లో నీదొక రికార్డ్! : వైఎస్ జ‌గ‌న్‌

నేల మీద గింజ‌ల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్ర‌బాబు.. అధికారం చేప‌ట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతుల‌కు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర‌బాబు మోసాలు అనేకం. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు, ప్ర‌జ‌లు, రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలుపుతూ సీఎం చంద్ర‌బాబుకు …

Read More »

గిద్దలూరు వీరజవానుకు కన్నీటి వీడ్కోలు… వేలాది మంది ప్రజలు

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోని దుండగల్‌ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తూ ఈనెల 12న పాక్‌ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో జరిగాయి. సైనికులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనంపై పాక్‌ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని ఉన్న రామకృష్ణారెడ్డి తలనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను వెంటనే కుప్పకూలాడు. దగ్గరగా …

Read More »

మోస‌గాళ్లందు.. చంద్ర‌బాబు మోసాలు వేర‌యా!

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. అది కూడా నెల్లూరు జిల్లాలో!. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఇంటికొక జాబు ఇస్తానంటూ నిరుద్యోగుల‌కు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు వారి ప్రాణాల‌పాలిట య‌మ‌పాశ‌మ‌య్యారు. మ‌రోవైపు నేల మీద గింజ‌ల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్ర‌బాబు.. …

Read More »

కర్నూలు జిల్లా ఘోరం…ఉయ్యాలవాడ ఏఎస్సై మృతి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు వద్ద 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం డివైడరును ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతి చెందారు. స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ ఏఎస్సైగా పనిచేస్తున్న రాధాకృష్ణ (50) శనివారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చాగలమర్రికి తిరుగు పయనమయ్యారు. నగళ్లపాడు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తూ డివైడరును ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. …

Read More »

సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్ లో అమ్మాయి ఫుల్లుగా తాగి చేసిన రచ్చ వీడియో

తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్‌రాథ్ రైలు లో స్లీపర్ క్లాస్‌లో యువతి చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్‌గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవుల మధ్య బర్త్ వద్దని సెపరేట్‌గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది. ‘‘మెగాస్టార్ అంటే ఈకట…ఆడికి చెప్పానంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat