Home / ANDHRAPRADESH (page 1076)

ANDHRAPRADESH

ఏపీలో దారుణం -అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 8 మంది మృతి ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది బీరాలు పలుకుతుంటే మరోవైపు రాష్ట్రంలో ప్రజలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక మృత్యు వాత పడుతున్నారు . ఇటుక వేయకముందే ప్రపంచ స్థాయి రాజధాని కడతాను అని గొప్పలు చెప్పుకుంటున్న బాబు రాష్ట్రంలో ప్రభుత్వ దవఖానలో కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్ర …

Read More »

జ‌గ‌న్ కిరాక్‌ నిర్ణ‌యాలు.. ఫామ్‌లోకి వ‌స్తున్న వైసీపీ..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత చేప‌ట్టిన వైయస్ఆర్ కుటుంబానికి ప్ర‌జ‌ల నుండి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. వైసీపీ శ్రేణులు ఊరువాడ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుస్తున్నారు. మొత్తం 20రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటితో 16 రోజులు అయిన సందర్భంగా 45 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యమైనట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలనను …

Read More »

చంద్ర‌బాబుకు పెస్టివ‌ల్ షాక్ ఇచ్చిన ఎంపీ గీత‌..!

ఏపీ విశాఖ‌ప‌ట్నం అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని హక్కుల కమిటీ ముందు పెడతానని కూడా గీత హెచ్చరించారు. తాను రంపచోడవరం ఐటీడీఏ సమావేశాలకు కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. …

Read More »

చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …

Read More »

ఏపీలో మ‌రో బారీ స్కాం చేస్తూ.. అధికారుల‌ను బెదిరిస్తున్న స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌..!

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గ‌తంలో ఓ ప్ర‌ముఖ ప‌త్రిక సంచ‌ల‌న సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ప‌శువుల‌కి జ‌బ్బు చేసిన‌ప్పుడు వాడే యాంటీబ‌యోటిక్స్ న‌కిలీవి త‌యారు చేసి వాటిని ప్ర‌భుత్వ ఆస్ప్ర‌త్రుల‌కు విక్ర‌యిస్తున్నార‌ని స‌ద‌రు ప‌త్రిక ఓ భారీ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. కోడెల కుమార్తె విజ‌య‌లక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీ ప్ర‌భుత్వ ప‌శువైధ్యాశాల‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని.. అయితే సేఫ్ కంపెనీ నాసిర‌కం మందులు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని ఆ …

Read More »

ముగ్గురు మగోళ్లు కలిసి.. ఆమె బట్టలను చించేయడమేంటి.. వీడియో తీయడమేంటి!

ఏపీలో జరిగిన ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు అధికారులు,మహిళలు, విద్య సంఘాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘ఒక వీధి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా, వేట కుక్కల్లాగా ఆమెపై పడి ఆ విధంగా చేయడం దారుణం.. ముగ్గురు …

Read More »

జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఇంతకు ముందు కూడ

తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …

Read More »

జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ మ‌రో సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌కీయాల్లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్ప‌టి నుండే మొద‌లైంది. ఒకవైపు టీడీపీ మ‌రోవైపు వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ దూసుకుపోతున్నాయి. జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత‌గా బ‌రిలోకి దిగ‌బోతోందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. దీంతో తెలుగు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక వైసీపీకి నంద్యాల, కాకినాడ ఎన్నిక‌లు ఓట‌మితో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవ‌రించిద‌ని తెలుస్తోంది. దీంతో. జ‌గ‌న్‌ పార్టీ నేతల్లోనే …

Read More »

‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ

‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్‌లో ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …

Read More »

జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌.. అందుకేనా పాద‌యాత్ర వాయిదా.. అది తెలియ‌క‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే సోష‌ల్ మీడియాలో పాద‌యాత్ర వాయిదాకు సంబందించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం కాకపోవడం., అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర కలిసి రాదనే సన్నిహితుల సూచనతో జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర వాయిదా పడిందని.. అక్టోబర్‌ 27 జగన్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat