టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. కేంద్ర మంత్రులు, కోహ్లీ, సింధూ, కీర్తి సురేష్, కాజల్ వంటి సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఏస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విసిరిన గ్రీన్ఛాలెంజ్ను స్వీకరించిన ఏపీ మంత్రి …
Read More »నవరత్నాల్లో మరో హామీ…లక్షల మంది ఎకౌంట్లో రేపే 20,000 జమ
ఏపీలో ఇప్పటికే అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకం అమలు చేయబోతోంది. రేపు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైయస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి సీఎం జగన్ ఈనెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎంపీ..వైరల్ ట్వీట్స్..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో …
Read More »మిలీనియం టవర్స్పై పచ్చమీడియా తప్పుడు ప్రచారం…నేవీ ఆగ్రహం..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే …
Read More »డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్లో ఎల్విన్మెంట్ పీఎస్లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన …
Read More »ఇంట్రెస్టింగ్…పప్పు ట్రోలింగ్పై గూగుల్కు లోకేష్ రిక్వెస్ట్..ఏంటీ నిజమేనా..!
తెలుగువారికి ఇష్టమైన వంటకం…పప్పు. ఎన్ని కూరలు ఉన్నా రోజు భోజనంలో పప్పు లేకపోతే అస్సలు తిన్నట్లు ఉండదు..అయితే ఇప్పుడు పప్పు అనగానే…టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్రరత్నం నారాలోకేష్ గారు గుర్తుకువస్తారు. పాపం నాలికమందంతో జయంతిని వర్థంతి అన్నా , మంగళగిరిని మందలగిరి అన్నా..డెంగ్యూ జ్వరాన్ని అదేదో నోటితో పలకలేని బూతుపదంతో అన్నా…ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి, వర్గ పిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశమే అవునా కాదా అన్నా…సైకిల్కు …
Read More »అచ్చెంనాయుడు, గంటాలపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో బయటపడుతున్న వరుస కుంభకోణాల్లో టీడీపీ మాజీమంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసులు నమోదు చేయగా…ఇప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడు పీకల్లోతు కూరుకుపోగా…మరో మాజీమంత్రి పితాని కూడా చిక్కుల్లో పడనున్నారు. ప్రస్తుతం ఈఎస్ఐ స్కామ్ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అయితే ఈఎస్ఐ స్కామ్లో నా తప్పేం లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ …
Read More »ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్లో మంచం కింద అబ్బాయి..6 మంది విద్యార్థినులు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అమ్మాయిల హాస్టల్లో మంచం కింద ఓ అబ్బాయి దాక్కుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజులుగా ‘ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అందరూ ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో అదే ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నఅబ్బాయి ..అమ్మాయి హాస్టల్లోకి ప్రవేశించాడు. ఒక రోజు మొత్తం అదే హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది. హాస్టల్లో అబ్బాయి దూరిన …
Read More »ఈఎస్ఐ స్కామ్లో పక్కా ఆధారాలతో దొరికిన ఇద్దరు టీడీపీ మాజీమంత్రులు..విజిలెన్స్ ఎస్సీ..!
ఒక పక్క అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ, ఈడీ దర్యాప్తులు, 2 వేల కోట్ల హవాలా స్కామ్, మరోపక్క కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ 400 కోట్ల హవాలా స్కామ్పై ఐటీ శాఖ, ఈడీ విచారణలు , ఈఎస్ఐ స్కామ్పై విజిలెన్స్ ఎంక్వైరీ…ఇలా వరుస స్కామ్ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, లోకేష్తో పాటు టీడీపీ మాజీమంత్రుల అడ్డంగా ఇరుక్కుంటున్నారు. తాజాగా ఏపీలో సంచలనం రేపుతున్న ఈఎస్ఐ స్కామ్లో …
Read More »ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ అచ్చెన్నాయుడు..అరెస్ట్
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడి..ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల పొట్ట కొట్టిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి అన్నారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోంది. ఈఎస్ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. గతంలోనే ఈఎస్ ఐ …
Read More »