Home / ANDHRAPRADESH (page 180)

ANDHRAPRADESH

మూడు రాజధానులకు జై కొట్టిన “నారా”వారిపల్లె..!

టీడీపీ అధినేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె.. బాబుగారి ఇంటిపేరుతోనే ఆ ఊరు నారావారి పల్లెగా మారిపోయింది. ఇంట గెలిచి..రచ్చ గెలవాలంటారు…అదేమి చిత్రమో కాని…40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చంద్రబాబు తన సొంతూరుకు పెద్దగా ఒరగబెట్టిందేం లేదు…ఇప్పటికీ అనేక సమస్యలతో నారావారిపల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఏదో సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు ఫ్యామిలీతో సహా సొంతూరుకు వెళ్లి ఆ మూడు రోజులు హడావుడి చేయడం తప్పా..మిగిలిన …

Read More »

ప్రమీలకు ఫోన్‌ చేసిన ..కర్నూలు కలెక్టర్‌

కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పాటు వచ్చే నెలలో ఆమె వివాహం ఉండడంతో వారి ఆందోళన రెట్టింపవుతోంది. కోవెలకుంట్ల మండలం బిజినవేములకు చెందిన జ్యోతి తల్లి ప్రమీల, తండ్రి అన్నెం మహేశ్వరరెడ్డి. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. బీటెక్‌ పూర్తిచేసిన జ్యోతి టీసీఎల్‌లో ఉద్యోగం సాధించి శిక్షణ నిమిత్తం గత ఆగస్టు …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..కొలువుల జాతరే జాతర !

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపుగా 11వేల పోస్టులున్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4 వేల …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ‌్యలు..!

ఏపీలో జగన్ సర్కార్ సామాజిక పెన్షన్లను  లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామవాలంటీర్లు స్వయంగా అవ్వాతాలకు, దివ్యాంగులకు, వితంతువులకు స్వయంగా వారి ఇండ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆయన అనుకుల మీడియా ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలిగించిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. పింఛన్లపై టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి కొడాలి నాని …

Read More »

బాలయ్య, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేస్తూ… తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు అడ్డుకుని సీమద్రోహి బాలయ్య గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ ఘటనపై మరుసటి …

Read More »

కర్నూల్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడిపై లైంగికదాడి చేసిన టీడీపీ కార్యకర్త..నేరచరిత్రే ఇదే

కర్నూల్ జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గత నెల 22న సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్‌ రాజుకు పోలీసుల రికార్డులోనూ ఘనమైన నేరచరిత్రే ఉంది. బాలుడి లైంగిక దాడి ఘటనలో బుల్లెట్‌ రాజుతో పాటు ప్రేమసాగర్, రాజు, శ్రీధర్‌లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుల్లెట్‌ రాజు ప్రధాన నిందితుడు. ఇక …

Read More »

బ్రేకింగ్.. ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్తల దాడి…!

గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా  రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు.  లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్‌తో అమరావతి ఆందోళనలపై …

Read More »

బడ్జెట్‌ కూడా పాచిపోయిన లడ్డూలా కమ్మగా ఉందా పవనూ..!

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు పెదవిరుస్తున్నాయి. బడ్జెట్‌లో షరామామూలుగానే తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించింది. దీంతో కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలు పట్టినట్లే అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ప్రజలు కూడా కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించింది. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక …

Read More »

జర్నలిస్ట్ నుంచి రాష్ట్రమంత్రి వరకు..కురసాల కన్నబాబు విజయ ప్రస్థానం..!

కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో! అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు. కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో …

Read More »

బాబూ ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నావా..?

గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబు అప్పటి నుండి ఇప్పటివరకు చెయ్యని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వానికి ఎలాగైనా చెడ్డ పేరు తేవాలని ఏవేవో ప్రయత్నాలు చేసారు. ఇలా ఎన్ని చేసినా ఎంతమందిని భరిలో కి దింపిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. జగన్ ప్రజల మేలు కొరకు ఎలాంటి పని చేసినా దానిని వేలెత్తి చూపాలని బాబూ చూసేవాడరు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat