గత ఐదేళ్ళ పాలనలో అధికార బలంతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకూ పాల్పడింది టీడీపీ. రైతుల ఆత్మాహత్య, నిరుద్యోగులు, ముసలివారు ఇలా అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, అదేదో టీడీపీ నేతలకు, బాబు వర్గానికి అందరికి కల వచ్చినట్టు అందరూ అక్కడ భూములు కొనడం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద స్కెచ్ అనేది బాగా అర్ధమయింది. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి విశ్వ …
Read More »చంద్రబాబూ అడ్డంగా దొరికిపోయావ్..వీడియో లీక్ !
ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »పవన్ కల్యాణ్కు భారీ షాక్…జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా..!
జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డైరెక్ట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు. వైయస్ జగన్ అక్రమాస్థుల కేసుల్లో ఈ మాజీ సీబీఐ అధికారి వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శల వెల్లువెత్తాయి. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ…తొలుత …
Read More »విశాఖపై టీడీపీ విషప్రచారం…దాడి వీరభద్రరావు ఫైర్ …!
ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. జీఎన్రావు కమిటీ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయమని చెప్పలేదని..విశాఖలో తుఫాన్లు, …
Read More »యనమల…సీమ ప్రజల ఆకాంక్షలు కనిపించడం లేదా.. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు..!
రాయలసీమవాసుల చిరకాల కోరిక హైకోర్టు ఏర్పాటు…. శ్రీబాగ్ ఒప్పందంలోనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది..ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా హైదరాబాద్లో హైకోర్టు ఏర్పాటైంది. కానీ రాయలసీమ వాసులు దశాబ్దాలుగా హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. గత చంద్రబాబు హయాంలో కర్నూలులో కనీసం హైకోర్ట్ బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని సీమప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం …
Read More »మూడు రాజధానులకే మద్దతిస్తున్న మేధావులు..!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ …
Read More »సామాన్యుడిలా సమాచార శాఖామంత్రి..!
సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫోటో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన మచిలీపట్నంలో క్రైస్తవ చర్చి ప్రారంభోత్సవానికి మంత్రి నాని వెళ్లారు. అక్కడ అందరూ పరిచర్య వింటున్నారు ఇంతలో ఓ సామాన్య భక్తుడిగా పేర్ని నాని కూర్చొని ఉండడం అక్కడ వారు అంతా గమనించి షాక్కు గురయ్యారు. సాధనకు ఎమ్మెల్యే వస్తానే చర్చిలు దేవాలయాలు మసీదులు అన్ని ఆడ్ చేసి భక్తులకు …
Read More »ఛీఛీ…వీళ్లు తెలుగు తమ్ముళ్లా..కామాంధులా… టీడీపీ ఆఫీసులో చిన్నపిల్లాడిపై గ్యాంగ్రేప్..!
తెలుగు తమ్ముళ్ల పైశాచికత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది..గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో తెలుగు తమ్ముళ్లు కాల్మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఆడవాళ్ల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడిన సంగతి తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. మహిళలపై ఇష్టారాజ్యంగా అత్యాచారాలకు, లైంగికవేధింపులకు పాల్పడేవారు. పట్టపగలు ఓ దళిత మహిళను బట్టలూడిదీసి కొట్టిన దుర్మార్గం టీడీపీ నేతలది..సాక్షాత్తు ఓ …
Read More »చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదంటున్న వైసీపీ సర్కార్..!
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు… స్పీకర్ షరీఫ్ను అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే ఏకంగా శాసనమండలిని రద్దు చేసి మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ నేతలు, అమరావతి ఆందోళనకారులు హైకోర్టులో కేసులు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. అయినా …
Read More »జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం జగన్ ఘన నివాళి…!
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధంగా అహింసామార్గంలో తెల్లవాడిని తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం వైఎస్ …
Read More »