ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పంచులతో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులపై బాబు అండ్ బ్యాచ్ పలు నిరసనలు.. ధర్నాలు చేస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ” గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రాజధానికి లక్షకోట్లు కావాలి అని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల కోట్లు మాత్రమే …
Read More »సీఎం జగన్ను అంత మాట అంటావా.. నువ్వు మనిషివా..నరరూప రాక్షసుడివా చంద్రబాబు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో జిల్లాలలో పర్యటిస్తూ, జోలె పట్టి అడుక్కుంటూ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న ఈ ఉన్మాదిని బలి ఇవ్వాలా వద్దా అంటూ చంద్రబాబు దారుణమైన భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. సీఎం జగన్ను బలి ఇవ్వాలన్న చంద్రబాబు మాటలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కోవైరు వైసీపీ …
Read More »ఏపీలో హైటెన్షన్
ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈ రోజు ఆధికారక ప్రకటన రానున్న సంగతి విదితమే. దీంతో మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ఆందోళలను ఉధృతం చేయడంతో రాష్ట్రంలోని రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరావతిలో సుమారు ఐదు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. అలాగే ఉద్రిక్తలు నెలకొనే అవకాశమున్న ప్రతి చోట బస్సులను …
Read More »చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …
Read More »హవ్వ…కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లను అంత మాట అన్నావేంటీ..జేసీ…!
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తుంటాయి. ఎప్పుడు ఎవర్ని బూతులు తిడతారో తెలియదు..ఇటీవల వైసీపీ నేతలు మగాళ్లయితే కొజ్జాలను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయకండి అంటూ పోలీసులనుద్దేశించి నోరుపారేసుకున్నాడు. తాజాగా సేవ్ అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలో రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే …
Read More »ఆ జిల్లాలో బాబుకు ఎదురుదెబ్బ…వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
రాజధాని రాజకీయంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కుంటూ బిజీబిజీగా జిల్లాలు పర్యటిస్తున్న వేళ.. కడప జిల్లాలో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీఎం జగన్ దెబ్బకు కడప జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ కీలక నేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి నేతలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజధాని మహిళలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాజధాని గ్రామాల రైతులతో గత నెలరోజులుగా ఆందోళనల కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనడం గమనార్హం. దీంతో చంద్రబాబు తన …
Read More »జేసీ బ్రదర్స్కు అదిరిపోయే సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి…!
అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. 40 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెక్ పెట్టారు. అయితే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జేసీ బ్రదర్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆదివారం మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్కు అదిరిపోయే …
Read More »చంద్రబాబు, లోకేష్, పవన్లను కలిపి చితక్కొట్టిన వైసీపీ ఎంపీ ..!
టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో రోజుకో కార్యక్రమంతో అమరావతి రైతుల ఆందోళన కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు. బాబు స్వయంగా జోలెపట్టి భిక్షాటన చేస్తూ అమరావతి రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకపక్క కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం వైజాగ్లో రాజధానిని, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును ఎవరూ కోరుకోవడం …
Read More »చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..
పోసాని కృష్ణ మురళి..తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు..రచయితగా, సినీనటుడిగా పేరుగాంచిన పోసాని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా…సమకాలీన రాజకీయాలపై ముక్కుసూటిగా స్పందిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గొంతు వినిపించిన సినీ నటుల్లో పోసాని ముందు వరుసలో ఉంటారు..అలాగే అమరావతి రైతుల ఆందోళనలపై సాటినటుడు, వైసీపీకే చెందిన పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా ఖండించారు. తాజాగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ …
Read More »