ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన తర్వాత ఐదు నెలలు నుంచి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి. తాజాగా ఏపీలో నెలకొన్న అవినీతిని అంతం చేయడానికి …
Read More »టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. వంధిమాగధులతో చెప్పిస్తున్న చంద్రబాబు..!
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »శభాష్ సీఎం జగన్..ఆర్ నారాయణమూర్తి
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యారంగంలో తెలుగు మాధ్యమంపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు నేతలు వ్యతీరేకిస్తేంటే..మెజారిటీ ప్రజలు, యువకుల, రాజకీయ నేతలు స్వాగాతిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంను ప్రవేశ పెట్టిన నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న …
Read More »కర్నూల్ జిల్లాలో జగన్ దెబ్బకు టీడీపీ నేతలు రాజకీయాలకు గుడ్ బై
వైసీపీ పార్టీ రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. కడప జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా కడప తరువాత కర్నూలే! 2019 ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు ముగిసి 7 …
Read More »లోకేష్, చంద్రబాబులపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల దాడి టీడీపీని అతలాకుతలం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వంశీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే వంశీకి మద్దతుగా కొడాలి నాని వంటి వైసీపీ నేతలు బాబు, లోకేష్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు మరో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముప్పలనేని శేషగిరిరావు ఈ రోజు మృతి చెందారు. ఆయన 1982-84మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ దివంగత ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు నందమూరి …
Read More »వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్..ఏం మాట్లాడినారో తెలుసా
2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తన కెరీర్ ను కూడా పక్కన పెట్టి అడిగారు కదా అని సొంత పార్టీగా భావించి, తన ప్రతిభతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేసి.. రోడ్డు యాక్సిడెంట్ లో దెబ్బలు కూడా తిని, ఎన్నికలు ముగిసిన తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనేది నగ్నసత్యం. ఇలా పక్కన పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియడం లేదు. తాజాగా …
Read More »గంటా శ్రీనివాసరావుకు షాకిచ్చిన బ్యాంకు అధికారులు.. !
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ఫ్రై లిమిటెడ్ పేరు మీద ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేశారని అధికారులు చెబుతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన …
Read More »సాక్షాత్తూ తహసీల్దార్ ముందే చెప్పులతో దాడి చేసుకున్నఇద్దరు వీఆర్వోలు
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్ల్యాండ్లో ఆన్లైన్ నమోదు చేసే …
Read More »‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో పాపం..!
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే మాటపడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో …
Read More »