వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కక్కడ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. దీంతో ఇసుక తీయడం కష్టతరంగా అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత ఇసుక తీసి ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దని ఇసుక పై ఓ వారం …
Read More »జగన్ ఒకటి రెండుసార్లు విమర్శిస్తేనే బెంబేలెత్తుతున్నావ్.. అదేపనిగా విమర్శించి ఉంటే ఈపాటికి ఏమైపోయేవాడో పవన్.?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించడం మాని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ఎక్కువసార్లు విమర్శించారు. కాని ఏనాడు జగన్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శల చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ ను జగన్ పట్టించుకోలేదనే చెప్పాలి. పవన్ పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కూడా చంద్రబాబునాయుడు గారు ఆయన పార్టనర్ అంటూ జగన్ పిలిచేవారు. …
Read More »జగన్ రెడ్డి అంటే తప్పు లేనప్పుడు పవన్ నాయుడు అంటే తప్పేంటి.?
సాధారణంగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి పేరు చివర కులాల పేర్లు తగిలించుకోవడం, ఆరకంగా పేర్లు పెట్టడం అనేది గతం నుంచి ఉంది. అయితే మారుతున్న కాల నేపథ్యంలో చాలా మంది పేరు చివరి పదాన్ని తప్పించి మిగిలిన పేరుతో పిలిపించుకుంటున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే చాలామంది ఆయనను వయసులో చిన్న వాడు కాబట్టి పెద్ద వయసున్న వ్యక్తి కాదు కాబట్టి జగన్ జగన్ …
Read More »కావాలంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. ఏం మాట్లాడుతున్నావ్ పవన్ కొంచెం అయినా ఉందా.?
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టాలని నిర్ణయించినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కచ్చితంగా తెలుగులోనే ఉండాలంటూ గోరంగా పోరాటమే చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారని వారిని ప్రస్తుతం ఏ …
Read More »టీటీడీ పాలకమండలి మరో కీలక నిర్ణయం…ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు..!
టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇవాళ మీడియాకు తెలిపారు. తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై …
Read More »అనంతలో టీడీపీ నేత ఆడిన డ్రామా..వైద్యుల రక్తపరీక్షలో షాక్
పురుగుల మందు తాగానంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నేత ఆడిన డ్రామా బెడిసికొట్టడంతో చివరికి అబాసు పాలయ్యారు. గుమ్మగట్ట టీడీపీ నేత జయరామిరెడ్డి సోమవారం పురుగుల మందు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. పురుగుల మందు తాగానంటూ రెవెన్యూ అధికారుల వద్ద డ్రామాకు తెరలేపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు బళ్లారి తరలించారు. జయరామిరెడ్డి పురుగుల మందు తాగలేదని బళ్లారి వైద్యుల రక్తపరీక్షలో వెల్లడయ్యింది. జయరామిరెడ్డి …
Read More »చంద్రబాబు జిల్లాలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం..!
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వెలుగు కార్యాలయంలో మంగళవారం సంఘమిత్రల సమావేశాన్ని నిర్వహించారు. ఎపీఎం.నరసింహులు, ఎంపీడీఓ అమర్నాథ్, ఏరియా కోఆర్డినేటర్ మాధవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు మీన ల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ నంగా పద్మజా రెడ్డి విచ్చేసి ఎన్నికల్లో జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం సంఘమిత్రల కోరికను నెరవేర్చడం చాలా …
Read More »ఏపీ గవర్నర్ తో పవన్ భేటీ..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత ,నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు,వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోన్న ఇంగ్లీష్ మీడియం లాంటి మొదలైన అంశాల గురించి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో… నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం …
Read More »టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు …
Read More »సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏసీబీ భారీ స్కెచ్.. హిట్లిస్ట్ రెడీ..వారం రోజుల్లో వరుస దాడులు..!
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »