రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ లేదని నలబై వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లిందని అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం ని కలిసిన బుగ్గన రాష్ట్రానికి ఆర్ధిక సాయం చెయ్యాలని కోరడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రం అప్పులపాలుకు గురయిందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత …
Read More »టీడీపీ ప్రధాన నాయకుల ముఖ్య అనుచరుడు కత్తితో దాడి..!
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి..బాధితులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. నంద్యాల సీఎస్ఐ చర్చిలో గతంలో సెక్రటరీగా పనిచేసిన పట్టణానికే చెందిన గంగూ ఆనంద్ చర్చికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడాది కిందట 300 మంది నిరుద్యోగుల వద్ద దాదాపు రూ.7 కోట్లు దండుకున్నాడు. బాధితుల్లో అధికంగా …
Read More »బాబు పాదం మోపితే శని ఎంటర్ అయినట్టే..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
గత ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు చోట్ల టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అడుగుపెడితే ఎక్కడైనా నాశనమే అనడానికే ఉదాహరణ కూడా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఇదంతా చంద్రబాబు దయవల్లె అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఇక్కడ అడుగుపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు ఐనా పెరిగి ఉండేవేమో మరి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి. …
Read More »చంద్రబాబు చేతకాని తనం ఎలా బయటపడిందో చూడండి..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి …
Read More »శశిధర్కు సీఎం జగన్ భరోసా..!
డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై …
Read More »సీఎం జగన్ ను కలసిన సోము వీర్రాజు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ…‘సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిశాను. రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చాను. ఆ సలహాలనే సీఎంకు వివరించా. రాజధానిపై చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేశారు. రూ.7వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామంటున్నారు. ఆ ఏడువేల కోట్లు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలి. విడిపోయిన రాష్ట్రం …
Read More »టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన దరువు ఎండీ కరణ్ రెడ్డి..!
టీటీడీ తెలంగాణ సలహామండలి (LAC) వైస్ ప్రెసిడెంట్గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11 సాయంత్రం హిమాయత్ నగర్లోని టీటీడీ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరణ్ రెడ్డి టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కరణ్ రెడ్డి వ్యవహరిస్తారు.. హిందూ ధార్మిక పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను …
Read More »పాపులర్ షూ మార్ట్ అదినేత కన్నుమూత
ఏపీలో ప్రముఖ ఫుట్ వేర్ సంస్థ పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి అమర్ కుమార్ (62) విజయవాడ సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాపులర్ షూ మార్టు అధినేత చుక్కపల్లి పిచ్చయ్య రెండో కుమారుడయిన అమర్ కుమార్ 1957 ఫిబ్రవరి …
Read More »ఈనెల 21న సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని …
Read More »విజయ్ చందర్కు కీలక పదవి ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్కు మద్దతుగా రంగంలోకి దిగి తనతో కలిసి నడిచిన వైసీపీ నేత, నటుడు విజయ్ చందర్కు కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో …
Read More »