Home / ANDHRAPRADESH (page 299)

ANDHRAPRADESH

పవన్ చేతిలో బీరు, కత్తి సెల్ఫీ.. మధ్యలో లోకేష్…!

తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వర్మ పైత్యాన్ని పరాకాష్టకు చేర్పించడంతో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో కత్తిమహేష్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రంలో పవన్, లోకేష్  పాత్రల్లో కనిపించిన నటులతో కలిసి దిగిన ఫొటోని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు కత్తి మహేష్. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన నటుడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని, …

Read More »

సీఎం జగన్ మరో హామీ..వారికి 10 వేలకు జీతం పెంచుతూ జీవో జారీ

2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పక్కగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. …

Read More »

చంద్రబాబు మీకు అల్జీమర్స్ ఉంది.. రాష్ట్ర ప్రజలకు లేదు.. గుర్తుపెట్టుకోండి..!

చంద్ర‌బాబుగారికి  అల్జిమ‌ర్ ఉంది క‌దా అందుకే గ‌తాన్ని మ‌ర్చిపోతుంటారు అంటూ వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు. అందులో భాగంగానే పాపం ఆయ‌న‌మీద ఉన్న కేసుల గురించి వాటిపై ఉన్న స్టేల గురించి మ‌ర్చిపోయారు. క‌క్ష పూరితంగా జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై చంద్ర‌బాబు కాంగ్రెస్ పెద్ద‌లు క‌లిసి క‌క్ష పూరితంగా పెట్టిన కేసుల గురించి మాట్లాడుతున్నారు. పాపం ప‌క్క‌నున్న వారైనా గుర్తు చేయాల్సింది ఆ అక్ర‌మ కేసుల‌లో త‌న వంతు …

Read More »

ఏపీ ప్రభుత్వంపై ఆ ప్రచారం అవాస్తవం.. టీడీపీ, జనసేన అనుకూల పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌క‌మైన విధానాన్ని అమ‌లు చేస్తోంది. రాష్ట్రం నుంచి రిల‌య‌న్స్ , అదానీ సంస్థ‌లు పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకుని వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వివిధ ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద‌మైన భూముల‌ను రిల‌య‌న్స్ గ్రూపున‌కు కేటాయించ‌డంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏపీఐఐసీ ద్వారా …

Read More »

అగ్రిగోల్డ్ నిధుల విడుదలపై టీడీపీ, జనసేనలు ఎందుకు మాట్లాడలేదు.?

అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వ‌సూలు చేసి ల‌క్ష‌ల మందిని ద‌గా చేసింది. టీడీపీ  అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితుల‌ను మోస‌గించింది. మాట ఇస్తే మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ స‌మావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇచ్చిన మాట‌ను నిలుపుకున్నారు. …

Read More »

ఏంటీ..జగన్‌‌కు తెలుగు రాదా..మీ బాబుగారిలా “మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ” భాష రాదులే..కాల్వ..!

ఏపీలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే సమున్నత ఆశయంతో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మ భాషను ప్రభుత్వం చంపేస్తుంది..తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాస్‌లు సీఎం జగన్ న్ మాతృభాషను మృత భాషగా …

Read More »

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్..రిటర్న్ కౌంటర్ కూడా వచ్చేసింది !

వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో  వచ్చేవారు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం ‘కెసిఆర్’ నుండి పాఠాలు నేర్చు కోవాలని, భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో  తెలుసుకోవాలన్నారు.తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు  …

Read More »

తెలుగుదేశం పార్టీకి, జనసేనకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇష్టం లేదు

ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ఎంతో మంది మ‌హిళ‌ల క‌ష్టాలు విన్నారు. త‌మ భ‌ర్త‌లు తాగుడుకు బానిస లు కావ‌డంతో ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నామ‌ని జ‌గ‌న్‌కు చెప్పుకుని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క‌ష్టం నుంచి త‌మ‌ను గ‌ట్టెక్కించాల‌ని వేడుకున్నారు. వారి క‌ష్టాల‌ను స్వ‌యంగా విన్న జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే ద‌శ‌ల వారీగా మ‌ద్యాన్ని నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్ర‌కారం తొలుత 43 బెల్టు …

Read More »

అధికారంలో ఉన్నప్పుడు దళితులను చిన్న చూపు చూసిన మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.?

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని చెప్పుకునే చంద్ర‌బాబు చేయ‌లేని ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాలు కేవ‌లం 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయ‌డం చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక క‌డుపుమంట‌తో మండిప‌డుతున్నారు. ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అన్న చంద్ర‌బాబు ఇప్పుడు ద‌ళితుల‌పై ప్రేమ ఉన్న‌ట్లు మాట్లాడ‌డం చూస్తే విడ్డూరంగా ఉంది. ద‌ళితుల‌ను మాల‌, మాదిగ‌లుగా విడ‌గొట్టిన ఘ‌నుడు చంద్ర‌బాబు. బాబు పాల‌న‌లో త‌ప్పుడు కేసులు పెట్టించి …

Read More »

మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్

గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంత‌ర్జాతీయ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌న్న  ల‌క్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్ల‌ల‌కు పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే స‌దుద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat