ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీక్ష చేయ్యలనుకుంటున్నారట. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. పార్టీ మీటింగ్ లో నేతలతో ఆయన స్వయంగా చెప్పారని సమాచారం. నవంబర్ 14న విజయవాడలో ఆయన దీక్ష చేపడతారు. ఆ రోజున ఉదయం నుంచి రాత్రివరకు ఇసుక కొరత విషయంలో దీక్ష చేస్తారని సమాచారం. ఇప్పటికే తన సొంత పుత్రుడైన నారా లోకేష్ రాజధాని నగరంలో …
Read More »పాపం పవన్..చూస్తుంటే జాలేస్తుంది..పోయిపోయి విష వృక్షం కింద కూర్చున్నావ్..!
వైఎస్ఆర్సీపీ ప్రదాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను నేను ఇప్పటివరకు ఎప్పుడూ విమర్శించలేదని, కాని ఇప్పుడు ఆయనను చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. తనకున్న అభిమానులు వేరెవ్వరికి ఉండరని అలాంటిది ఆయన చంద్రబాబు మాటలు విని ఏవేవో చేస్తున్నాడని అవి మానుకుంటే మీకే మంచిదని అన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ని …
Read More »బాబు అవినీతి ఎక్కడ పడుతుందోనన్న టెన్షన్ తోనే ఇదంతా చేస్తున్నారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటినుండి ఇప్పటికి వరకు చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే. తానూ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులను జగన్ వచ్చిన 5నెలల్లోనే చేసి చూపిస్తే చూసి తట్టుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన టీమ్ ను ఒక్కొక్కరిగా జగన్ పైకి వదులుతున్నాడు. చివరికి వారు విఫలం కాక తప్పడం లేదు.చివరిగా తన దత్తపుత్రుడు అని పిలవబడే జనసేన …
Read More »పెద్దపులిని చంపినా…కొండ చిలువను చంపినా..ఒకే రకమైన శిక్ష
‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా… కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.వణ్యప్రాణి సంరక్షణ …
Read More »ఏపీలో అమ్మఒడి పథకం అర్హతలు ఇవే..!
నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 79ను విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) వరకు చదువుతున్న విద్యార్ధుల తల్లులకు ఈ …
Read More »ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను ఎందుకు బదిలీ చేసారో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. సీఎస్ గారి బదిలీ వెనుక కారణం… 1. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉండాలన్నది ముఖ్యమంత్రికున్న విశేష అధికారం. సీఎం పీఠంలోకి జగన్ వచ్చినా, అదే సీట్లో కొనసాగుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొనసాగించారే తప్ప, తప్పించలేదు. …
Read More »సిడ్నీలో టీటీడీ ఛైర్మన్కు ఘనస్వాగతం..!
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి సతీసమేతంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు సిడ్నీ నగరానికి విచ్చేసిన వైవి సుబ్బారెడ్డికి ప్రవాసాంధ్రులు, వైసీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. సిడ్నీ వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. తదనంతరం సిడ్నీలోని పలు టూరిస్ట్ ప్రాంతాలను వైవి సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు. సిడ్నీ పర్యటనలో ఉన్న వైవి …
Read More »చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోహన్బాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు …
Read More »కర్నూల్ లో మాటు వేసి..ఒక్కసారిగా వేటకొడవళ్లు, గొడ్డళ్లతో అతి కిరాతకంగా హత్య
కర్నూల్ జిల్లా కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి (42) కర్నూలులోని నాగేంద్రనగర్లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు 22 ఎకరాల పొలం …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని..!
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం …
Read More »