ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద టీడీపీ నేతలు వైసీపీ దెబ్బకు ఘోరంగా ఓడిపోయారు. మరి కొంతమంది టీడీపీ నేతలు ఇక రాజకీయాలు ఇక వద్దు అనే విధంగా జగన్ హావా నడిచింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడ మాజీ మంత్రుల మీద, …
Read More »అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!
ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …
Read More »గ్రామ వలంటీర్లను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడి కిడ్నాప్కు యత్నించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి దగ్గర గుడిమూలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని హెచ్చరించిన కొందరు జనసేన కార్యకర్తలు వలంటీర్లపై దాడికిదిగారు. రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్కు ప్రయత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్రామ వలంటీర్లు రాజేశ్, …
Read More »విశాఖ భూకుంభకోణంపై సిట్ కమీషన్ విచారణ.. బయటపడుతున్న టీడీపీ నేతల భూదందా..!
గత చంద్రబాబు సర్కార్ హయాంలో అమరావతి తర్వాత అతిపెద్ద ల్యాండ్ స్కామ్..విశాఖ భూముల కుంభకోణం. నాటి మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేలతో సహా అమరావతి పెద్దల వరకు హస్తం ఉన్నట్లు అప్పట్లో స్వయానా మరో టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు యదేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారు. కలెక్టర్ లెక్కల ప్రకారమే జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు …
Read More »మరోసారి బాబు చీకటి రాజకీయం..జాతీయ మీడియా ఛానళ్లతో అర్థరాత్రి సమావేశాలు..ఏం చెప్పాడంటే..!
చీకటి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్…చంద్రబాబు..గతంలో ఢిల్లీలో అర్థరాత్రి చీకట్లో రహస్యంగా నాటి కేంద్ర మంత్రి చిదంబరాన్ని బాబు కలిసినట్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు చిదంబరాన్ని కలిసిన తర్వాతే..జగన్పై కేసుల పర్వం మొదలైందని జగమెరిగిన సత్యం. అయితే ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మరోసారి తన చీకటి రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. ఏపీలో జగన్ సర్కార్కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుండడం, మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు వలసబాట పట్టడంతో …
Read More »బ్రేకింగ్…త్వరలో కాజల్ అగర్వాల్ పెళ్లి…ఎవరితో తెలుసా..?
కుర్రకారు డ్రీమ్గర్ల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్, కోలీవుడ్లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట..ప్రస్తుతం కాజల్ వయసు 34..ఇక పెళ్లికి లేట్ చేయద్దని కాజల్ కుటుంబసభ్యులు ఆమెపై వత్తిడి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు కాజల్ రెడీ అవుతుందంట..ఇప్పటికే కాజల్ చెల్లెలు …
Read More »వల్లభనేని ఇంటికి ఏపీ మంత్రులు..ఆ రోజే వైసీపీలో చేరిక..!
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఒకవైపు చంద్రబాబు కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరు వంశీ విషయంలో చేతులెత్తేసినట్లు సమాచారం. కాగా నిన్న రాష్ట్ర అవరతణ దినోత్సవాల అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు వంశీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి …
Read More »గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల.
గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ను శుక్రవారం నాడు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్కు ఎంపిక చేసింది. కాగా గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి …
Read More »జనసేనకు మరో షాక్ ..పార్టీకి రాజీనామా చేసిన నేత
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. తాజాగ జనసేన పార్టీకి మరో సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్న తరుణంలో ఆయన పార్టీ నుంచి తప్పుకుంటున్నరని సమాచారం వచ్చింది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం …
Read More »రంకెలేసినంత మాత్రాన తప్పు ఒప్పు అవ్వదు బాబూ..వైసీపీ నేత కౌంటర్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ళు రాజకీయ అనుభవం లో అన్నీ దోచుకోవడమే తప్పా రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదనే చెప్పాలి. గత ఐదేళ్ళ పాలన విషయం చూసుకుంటే మరీ దారుణంగా ప్రవతిస్తున్నారని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ప్రజలను ఎన్నో ఆశలురేపి చివరికి గాలికి వదిలేసారు. అంతేకాకుండా యావత్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా …
Read More »