ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలు సెప్టెంబర్ 18న ప్రకటించే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 19,49,218 మంది హాజరయ్యారు. ఈ రాతపరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల ఓఎమ్మార్ …
Read More »9848005923 నుంచి 6305322989 ఈ నంబర్ కు కోడెల పలుమార్లు ఫోన్లు..ఏం చెప్పాడో తెలుసా
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తలను కోట్టి పారేస్తున్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు. కోడెల కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో …
Read More »కోడెల కాల్ లీస్ట్ లో ఆత్మహత్యకు సంబంధించి విస్తుగోలిపే సంచలన విషయాలు
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంతక్రియలు నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న హైదరాబాద్లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు ఆయన కుమార్తె వెల్లడించిరు. …
Read More »కన్నీటిపర్యంతమైన సీఎం జగన్..!!
నా బిడ్డను కడసారిగా నేను చూసుకోవాలి, అల్లారుముద్దుగా పెంచుకున్నా, క్లాస్ ఫస్ట్ సార్, స్కూల్ ఫస్ట్ సార్.. ఈ ఘటనకు కారణమైన వెధవల్ని వదిలిపెట్టొద్దు సార్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు సార్.. అంటూ ఓ తల్లి సీఎం జగన్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. గోదావరిలో బోటు బోల్తాపడిన ప్రమాదంలో బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. క్షతగాత్రులు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది తమ కుటుంబ …
Read More »కోడెల మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి… ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి తరలింపు…!
ఉస్మానియా ఆసుపత్రిలో ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. రేపు నరసరావుపేటలో కోడెల అంతక్రియలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన …
Read More »ఓవైపు పడవ ప్రమాదం.. మరోవైపు కోడెల మరణం.. పల్నాడులో హల్ చల్ చేసిన కన్నా
ఓవైపు పడవ ప్రమాదం మరోవైపు కోడెల మరణంపై రాష్ట్రవ్యాప్తంగా విషాదకర పరిస్థితులు అలుముకుంటే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు పల్నాడులో హల్ చల్ చేసారు. గురజాలలో బహిరంగ సభ కోసం బయలు దేరిన కన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గురజాల, మాచర్లలో బీజేపీ కేడర్ పై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ కన్నా నిరసనగా గురజాల బహిరంగ సభకు సిద్ధమయ్యారు. అయితే …
Read More »బోటు ప్రమాద ఘటనపై అధికారులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నారో తెలుసా.?
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్తో మాట్లాడిన జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున …
Read More »కోడెలను ఆయన కొడుకే చంపాడు..కోడెల మేనల్లుడు !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఈమేరకు సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేసాడు. ఆ పిర్యాదు లేఖలో ఉన్న సమాచారం …
Read More »ప్రభుత్వం గంట కూడా కోడెలను విచారించలేదు.. ఒక్కసారి కూడా స్టేషన్ కి తీసుకెళ్లలేదు.. మరి అవమానించిందెవరు
టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన్ను.. కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే కోడెల మృతిని ఆస్పత్రి వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే …
Read More »ఏపీ మాజీ స్పీకర్ మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్…!
ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద మృతి రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం జగన్తో సహా, మంత్రి బొత్స, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో సహా, పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో సహా కోడెల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల మరణం పట్ల తీవ్రదిగ్భాంతి వ్యక్తం …
Read More »