మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరింత పతనమవుతున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తాడు. తాను ఏది మొదలుపెట్టిన అది అట్టర్ ఫ్లాప్ నే అవుతుందని అన్నారు.”ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే …
Read More »శ్రీకాకుళం పరువు మొత్తం తీస్తున్నావ్ అచ్చెన్నా.. వైసీపీ మంత్రి ఫైర్ !
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ …
Read More »తీహార్ జైల్లో చిదంబరంకు ఏ ఆహారం పెడుతున్నారో తెలుసా
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి జైల్లో అందరికీ ఇచ్చే ఆహారమే ఇస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా చిదంబరానికి తన ఇంటి నుంచి ఆహారం అందజేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ న్యాయమూర్తికి విన్నవించారు. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి …
Read More »నిన్న అచ్చెన్నాయుడు ఎందుకింత దారుణంగా రెచ్చిపోయాడో కారణం తెలుసా..?
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది చలో ఆత్మకూరుకు అనుమతిలేదని చెప్పబోయిన పోలీసులపై వీరంగం చేసారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ …
Read More »తన అరెస్ట్ జరిగితే ఆందోళన చేయాలన్న చింతమనేని స్కెచ్ ను భగ్నం చేసిన ఖాకీలు
మాజీ విప్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు దుగ్గిరాలలో అరెస్ట్ చేశారు. చింతమనేనిపై ఉన్న అట్రాసిటీ కేసుల కారణంగా ఆయన ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తూ గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా తాను పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన చింతమనేని తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను …
Read More »పొలిటికల్ అజ్ఞాతవాసి…ఈ నెల్లూరు టీడీపీ నేత…!
అనగనగా ఓ రోజు సినిమా గుర్తుందా..ఆ సిన్మాలో బ్రహ్మానందం..నెల్లూరు పెద్దారెడ్డిగా తెగ బిల్డప్ ఇస్తాడు. అయితే పోలీసులు అమాంతం ఎత్తి లోపలేస్తారు. అలాగే రాజకీయాల్లో కూడా నిన్నటిదాకా తెగ బిల్డప్ ఇచ్చిన ఈ నెల్లూరు సోమిరెడ్డి జైల్లోకి పోతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా 5 సార్లు ఓడిపోయినా…నెల్లూరు పెద్దారెడ్డిగా బిల్డప్ ఇచ్చుకునే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు ప్రస్తుతం …
Read More »ఏపీలో మళ్లీ మోగనున్నఎన్నికల నగారా.. జగన్ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
డిసెంబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. గురువారం మున్పిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజలవద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకేసారి నాలుగులక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్ అధికారంలోకి వచ్చినవెంటనే లక్షలాది ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా …
Read More »నన్నపనేనిపై ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఫైర్..ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదా
దళిత మహిళా ఎస్ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు …
Read More »ఎడిటోరియల్…చనిపోయిన పార్టీని బతికించుకోవడానికేనా ఈ డ్రామాలు…!
ఏపీలో ఇటీవలి ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇకనుంచైనా ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, నవ్యాంధ్ర ప్రగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ 3 నెలల్లోనే చంద్రబాబు ఆ ఆశలను అడియాసలు చేశారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడిగా, యువ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన పోయి..ఇలా రోజుకో డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వంపై పదే పదే దుష్ప్రచారాలకు …
Read More »పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం భారత దళాలు సిద్ధం.. ఆనందంలో దేశ ప్రజలు.. కేంద్రం కూడా ఇదే విధంగా
భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్ తేల్చిచెప్పారు. ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత …
Read More »