Home / ANDHRAPRADESH (page 389)

ANDHRAPRADESH

ప్రభుత్వంపై నెగిటివ్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతుంది.. మనవాళ్లు పధకాలు ప్రచారం చేయకుండా కౌంటర్లకే పరిమితం అవుతున్నారు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 100రోజులు గడవగానే ప్రతిపక్ష తెలుగుదేశం  పార్టీ ఈ మూడు నెలల్లోనే ఐదేళ్లలో చేయాల్సిన ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టింది.  మొదట్లో టీడీపీ వైసీపీ ప్రభుత్వానికి 6నెలల సమయం ఇస్తామని చెప్పింది కానీ విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంటే తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. టీడీపీ బాటలోనే జనసేన కూడా జగన్ పాలనలో జరుగుతున్న చిన్న విషయాన్నీ, జగన్ ఆద్వర్యంలో …

Read More »

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థత

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైకు తరలించారు. బుధవారం రాత్రి చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. కొంతకాలంగా శివప్రసాద్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. బుదవారం నాడు వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Read More »

ఏపీ బీహార్ లా తయారైంది.. ప్రజలు దగా పడ్డారా.. 7o క్లాక్ బ్లేడ్ ఏమైంది.. జగన్ కు క్షమాపణలు చెప్తావా? లేదా?

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థ పార్టీపై ఘాటువ్యాఖ్యలు చేసి, తన ఫన్నీ వ్యాఖ్యలతో తెగ నవ్వించి. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో పీక కోసుకుంటా అని ఆపార్టీ ఓడిపోయాక రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఇప్పుడు మళ్లీ లైన్‌లోకి వచ్చారు. ఈసారి ఏపీలో పరిస్థితులపై స్పందించారు. అధికార పక్షంపై  విరుచుకుపడ్డారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్‌లా …

Read More »

చంద్రబాబును కించపరిచేలా పోస్టులంటూ లోకేష్‌ ఆక్రోశం..!

తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్‌ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్‌లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష …

Read More »

టీడీపీ రాజకీయ డ్రామాలపై పల్నాడు ప్రజల ఆగ్రహం…!

ఏపీ ప్రజలు బుద్ధి చెప్పి 100 రోజులు కూడా కాలేదు…టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుద్ధి మాత్రం మారలేదు.గత ఐదేళ్లు గ్రాఫిక్స్ జిమ్మిక్కులతో అమరావతి సెంటిమెంట్‌ను, నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, ఆ దీక్షలు.ఈ పోరాటాలు అంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే తప్ప అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. ఐదేళ్ల బాబు పాలన అవినీతి అరాచకాలకు కేంద్ర బిందువుగా మారింది. స్వయంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు రాజధాని పేరుతో భూకుంభకోణానికి …

Read More »

మళ్ళీ చిల్లర వేషాలు మొదలుపెట్టావా బాబూ.. వారికోసమేనా?

చంద్రబాబు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి.తాను చేస్తే గొప్ప పక్కవాళ్ళు చేస్తే చెడ్డ అన్నట్టు మాట్లాడుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నిరోజులు చేసిన ప్రతీపని తప్పునే సూచిస్తాయి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి గొర్రెల మందలా టీడీపీ నాయకులు ఆయనకు వత్తాసు పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లేది. అలాగని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యాలనుకుంటే ఎవ్వరు సహించరని బాబూ కి ఎప్పటికి అర్ధమవుతుందో మరి.ఈ విషయం పై మరోసారి ట్విట్టర్ వేదికగా …

Read More »

ఎడిటోరియల్ : రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్న చంద్రబాబు…!

ఎవరికైనా పుట్టినగడ్డపై మమకారం ఉంటుంది. ముఖ్యంగా రాయల సీమ ప్రజలకు తమ గడ్డపై అంతులేని ప్రేమ ఉంటుంది. వారికి ఈ మట్టిపై ఉన్న ప్రేమ, భావోద్వేగాన్ని వెలకట్టలేం. కాని అదేం చిత్రమో..ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టింది సీమలో అయినా..ఆయనకు ఈ గడ్డపై మమకారం ఉండదు. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో 9 ఏళ్లు, నవ్యాంధ‌్రప్రదేశ్‌లో 5 ఏళ్లు పాలించినా..తాను పుట్టిపెరిగిన రాయలసీమకు బాబు ఒరగబెట్టిందేమి లేదు. కరువు కాటకాలతో …

Read More »

తోటి కంటెస్టెంట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నావా.. ఇలాగే పెంచామా నిన్ను

బిగ్ బాస్ ఎమోషనల్‌గా సాగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈక్రమంలో మధ్యలో హౌజ్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్స్‌ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. అయితే యాంకర్‌ లోస్లియాకు మాత్రం ఈ సందర్భంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి గురవుతూనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. లోస్లియా తన తోటి …

Read More »

ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల..!

ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను హోంమంత్రి సుచరిత అమరావతిలో ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది …

Read More »

కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామంలో మాజీ క్రికెటర్‌ గిల్‌క్రిస్ట్ ప్రత్యక్షం

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat