ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆశావర్కర్లకు వేతనాల పెంపు, పేదలకు సన్నబియ్యం, రైతన్నలకు పెట్టుబడిసాయం.. అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లల తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000/- ఇలా రోజుకో నిర్ణయం తీసుకుంటూ..దేశంలోనే బెస్ట్ సీఎంగా దూసుకుపోతున్నారు. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల …
Read More »చీకటి రోజుల గురించి నువ్వే చెప్పాలి చంద్రబాబూ..!
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం చీకటిలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు చంద్రబాబుని గెలిపించారు.తమ బతుకుల్లో వెలుగిని నింపుతాడేమో అని అంతా భావించారు. కాని చివరికి రాష్ట్రం మొత్తాన్ని చీకటి చేసేసాడు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదు తన కుటుంబ ప్రయోజనాలు కోసం అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చీకటి రోజుల …
Read More »నవంబర్ లో ఆర్మీ ర్యాలీ…ఛలో శ్రీకాకుళం..!
నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »పల్నాడులో ఏం జరిగింది.. ఉదయం నుంచి జగన్ చంద్రబాబు ఏం చేసారు.? చలో ఆత్మకూరు దేనికి దారి తీసింది.? డీజీపీ
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గత కొద్దిరోజుల కిందట ఘర్షణలు జరిగాయి. దీనికి ఏ విధమైన రాజకీయాలు కాకపోయినా దీనికి రాజకీయ రంగు పులిమారని ప్రభుత్వం చెప్తుండగా అసలు ఈగొడవకు కారణం మీరంటే మీరే అని రెండు పార్టీల జిల్లా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ బాధితుల పునరావాస శిబిరం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ఓ శిబిరం ఏర్పాటుచేసింది. ఆ శిబిరంలో …
Read More »బ్రేకింగ్..రిమాండ్కు చింతమనేని..రెండు వారాలు జైల్లోనే…!
అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, గత 14 రోజులుగా అజ్ఞాతంలో తిరుగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్..ఇవాళ దుగ్గిరాలలోని తన భార్యను చూడటానికి వచ్చి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా చింతమనేనిపై మొత్తం 50 కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్పై భౌతిక దాడికి పాల్పడిన కేసులో శిక్షపడగా హైకోర్ట్కు వెళ్లి స్టే …
Read More »రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!
ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు …
Read More »అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి రెగ్యులర్ గా మానిటర్ చేయండి.. సీఎం జగన్ ఆదేశం
ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన టెక్నాలజీ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏస్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని, దీనికోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు అన్ని చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ విధానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్తో పాటే సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు …
Read More »సీఎం వైఎస్ జగన్ బంధువుతో ఎస్పీ చందన దీప్తి పెళ్లి..ఎప్పుడు, ఎక్కడో తెలుసా
సాధారణంగా ఒక తెలుగు అమ్మాయి ఒక తెలుగు జిల్లాకు ఎస్పీగా నియమితులవ్వడం చాలా అరుదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాకు చందన దీప్తి అనే అమ్మాయి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటన తర్వాత ఐపీఎస్ కావాలని కలలు కన్న ఆమె 2012లో తన కలను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యువ పోలీస్ అధికారుల్లో ఆమె …
Read More »చంద్రబాబు, నారా లోకేష్ గృహ నిర్బంధం…!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తనయుడు నారా లోకేష్ను గృహ నిర్బంధంలో ఉంచారు. అదికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని నిరసనగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆత్మకూరు బయలుదేరుతున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడులో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అలాగే టీడీపీ …
Read More »నీ రాజకీయం కోసం మా ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించవద్దు చంద్రబాబు
నీ నీచ రాజకీయం కోసం పల్నాడును వాడుకోవద్దంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిలు చంద్రబాబుకు సూచించారు. అల్లకల్లోలం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు ఏనాడైనా పల్నాడు వెళ్లాడా.? ప్రజల యోగక్షేమాలు విచారించారా..? అని ప్రశ్నించారు. అలా చేసిఉంటే ముఠా కక్షలు ఎప్పుడూ ఉండేవి కాదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వర్షాలు పడడంతో …
Read More »