తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర …
Read More »యార్లగడ్డ వెంకట్రావు అమెరికా పర్యటన…!
గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావ్ గారు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు.సోమవారం రాత్రికి అమెరికా బయలుదేరి వెళుతున్న ఆయన ఈనెల 28న తిరిగి వస్తారు. ఈ నెల 17వ తేదీ అమెరికాలోని డల్లాస్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవాస భారతీయులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈసమావేశం ను సమన్వయం చేసే బాధ్యత ను జగన్ మోహన్ రెడ్డి గారు యార్లగడ్డ వెంకట్రావు …
Read More »ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటా..జక్కంపూడి రాజా
కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. …
Read More »సీఎం కేసీఆర్ విధానాలు దేశానికే ఆదర్శం..!!
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నాగార్జున్ సాగర్ జలాశయం కుడి కాల్వ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కపల్లి ఏఎంఆర్పీ ప్రధాన కాలువ ద్వారా తెలంగాణ, ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు. సీఎం …
Read More »శ్రీశైలం అందాలను ట్వీట్ చేసిన కేటీఆర్
కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాల నుంచి శ్రీశైలానికి 6,61,760 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 5,65,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. దీంతో …
Read More »శాంతించిన గోదావరి..!
తూర్పుగోదావరి జిల్లాలో వరద గోదావరి శాంతించిది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.30 అడుగులకు వరద నీటిమట్టం తగ్గింది. ఉదయం 5 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగున్నర తగ్గితే 10 గంటల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ను ఉపహంరించే అవకాశాలున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 12 లక్షల 40వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ లోని 175 గేట్లను ఇంకా పూర్తిగా ఎత్తిఉంచారు. …
Read More »అమెరికాకు వైఎస్ జగన్ ..అపూర్వరీతిలో స్వాగతం..భారీ ఏర్పాట్లు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న జగన్ అక్కడ వారం రోజుల పాటు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లోని కన్వెన్షన్ హాలులో జగన్ అమెరికాలో ఉన్న తెలుగు వారితో సమావేశమవుతారు. ఈ …
Read More »మాజీ స్పీకర్ కోడెలకు వరుస షాక్లు…!
దశాబ్దాలుగా నరసరావుపేట, సత్తెనపల్లిలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ పేరుతో గత ఐదేళ్లుగా చేసిన వసూళ్ల దందాపై కోడెలతో సహా ఆయన ఫ్యామిలీపై కేసులు, కేబుల్ టీవీ కుంభకోణంలో కొడుకు శివరామ్పై కేసులు, ఫ్లాట్లు కబ్జాలపై కూతురు విజయలక్ష్మీపై కేసులు…మరోవైపు కోడెలను సత్తెనపల్లి ఇన్చార్జీ పదవి …
Read More »చంద్రబాబు పాలిచ్చే ఆవుకాదు…రక్తాన్ని పీల్చే జలగ…!
ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు తండ్రీ కొడుకులు. మొన్నటికీ మొన్న కియా నుంచి తొలి కారు..అంతా దార్శనికుడు చంద్రబాబు కష్టం అంటూ చేసిన ట్వీట్తో చినబాబును …
Read More »కొత్త కొత్త హంగులతో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం..జగన్ రిబ్బన్ కట్ ఎవరితో చెయించాడో తెలుసా
తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం అయ్యింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ నేతలకు అభివాదం చేస్తూ వైయస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి, ఆ తరువాత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం రిబ్బన్ కట్ చేయటానికి చేరుకున్నారు. అక్కడే ఎంపీ సురేష్..ఆమంచి క్రిష్ట మోహన్ సైతం అక్కడే ఉన్నారు. అంతే..వెంటనే జగన్ తన చేతిలో ఉన్న కత్తెర ను ఆమంచికి ఇచ్చి రిబ్బన్ కట్ చేయాలని …
Read More »