Home / ANDHRAPRADESH (page 434)

ANDHRAPRADESH

చంద్రబాబునాయుడు తన అసలు వైఖరి ఏమిటో బయటపెట్టుకున్నారు..ఏం జరిగిందో తెలుసా

నిజం మాట్లాడుతున్నందుకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తప్పు పడుతున్నారు. ఇలా మాట్లాడితే.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని నిలదీస్తున్నారు. జగన్మోహన రెడ్డి నిజం చెప్పడం ద్వారా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్లుగా బాధపడిపోతున్నారు. ఆయన వైఖరి, మాటలు గమనిస్తోంటే.. అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు, వంచనతో కూడిన మాయమాటలు చెప్పాలే తప్ప నిజం చెప్పరాదు అన్నట్లుగా కనిపిస్తోంది.  విజయవాడలో ప్రస్తుతం 35 దేశాలనుంచి వచ్చిన దౌత్య ప్రతినిధులతో ప్రతిష్టాత్మకమైన …

Read More »

ఇది చూస్తే …జగన్ బుగ్గనను ఆర్ధికమంత్రిగా నియమించింది ఇందుకే

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఫైరయ్యారు. పింఛన్ల పంపిణీపై టీడీపీనేతలు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బుగ్గన ట్విట్టర్‌ వేదికగా ఖండించారు. మీలా మాకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేతకాదని బుగ్గన అన్నారు. బుగ్గన చేసిన ట్వీట్‌ యధాతధంగా.. చంద్రబాబు గారూ ప్రతీనెల మాదిరి ఈనెల కూడా 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటివరకు 49,93,689 మందికి …

Read More »

విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..శభాస్ జగన్ అంటున్నయువత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్‌ పాస్‌ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని విద్యార్థులు ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో …

Read More »

సొంతకులం వ్యక్తి సీఎం అయితే ముద్దులు పెట్టాలనే రూల్ ఉందా.? ముమ్మాటికీ తప్పు మాట్లాడావ్..

తాజాగా తెలుగు సినీ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియాకు ఆహారం అయిపోయారు.. ఆయన ఓ వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. భారతదేశంలోనే అత్యంత బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే.. ఇంకేముంది.. సోషల్ మీడియాకు ఆహారం అయిపోయాడు.. కొద్దిరోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు నటులకు, సాంకేతిక నిపుణులకు ఏపీకి …

Read More »

సీఎం జగన్‌ స్పీచ్‌కు యూత్ ఫిదా… This is వెరీ దారుణం..బాబుగారు…!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుగారి ఆంగ్ల భాషా ప్రావీణ్యం గురించి తెలుగు ప్రజలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు..ఓటుకు నోటు కేసులో బాబుగారు వదిలని “మా వాళ్లు బ్రీఫ్డ్‌మి ” డైలాగ్ తెలుగు ప్రజలను ఎంతగా నవ్వించిందో తెలుసు. ఇక ” No NO What i am saying is, Modi gave ముంత మట్టి, చెంబు నీళ్లు, Is it not వివక్షత, This is దారుణం, There …

Read More »

జగన్ ఏపీ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ క్లాసులు పెట్టిస్తున్నారు.. లోకేశ్ కు ఎటువంటి స్కిల్స్ లేవు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత టీడీపీ నేత లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి పేరుతో గతంలో అధికారంలో ఉన్నపుడు మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌లు యువతను దారుణంగా మోసంచేశారని రోజా మండిపడ్డారు. గురువారం పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటిగా తయారుచేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను రోజా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో …

Read More »

ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్‌లో

తాజాగా కురిసిన వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు గత 10రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ అక్కడినుంచే నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు వెళ్లారు. ఏరియల్‌ సర్వే తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి తో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అనిల్‌ కుమార్‌ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ …

Read More »

అరకులోయలో ఆదివాసీలకోసం జగన్ చేసిన, చేయబోతున్న కార్యక్షమాలు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో.?

వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ఇచ్చిన ప్రతీ మాటను, హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలకు అండగా ఉండేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా 300కోట్ల విలువైన వరాలను ప్రకటిస్తూ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ …

Read More »

రాజు మంచివాడైతే తన రాజ్యంతో పొరుగు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇందుకే అంటారా.?

రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే సామెత తాజాగా మరోసారి చర్చకు వచ్చింది.. కారణం.. రాజు మంచితనం వల్ల తన రాజ్యంతో పాటు ఇతర రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉందంటూ పొరుగు రాష్ట్రమైన తమిళులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆరాజు ఎవరనుకుంటున్నారా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెన్నై ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతుంటే వారికి నీరిచ్చి ఆదుకున్నారు …

Read More »

తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళ మంత్రులు విఙ్ఞప్తి

చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat