Home / ANDHRAPRADESH (page 460)

ANDHRAPRADESH

కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాసారా.? చంద్రబాబుపై జగన్ ఫైర్

చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు …

Read More »

నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు

తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. …

Read More »

అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …

Read More »

కడప జిల్లా జమ్మలమడుగులో పేలిన నాటు బాంబులు..!

కడప జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పొలం పనులు చేస్తుండగా అప్పటికే భూమిలో పాతి ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలం రామచంద్రాయపల్లి గ్రామంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేయిస్తుండగా.. ఓ బకెట్ వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న యువకుడు సోమశేఖర్.. ఆ …

Read More »

“వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు” గా మార్చాలని డిమాండ్.. సీఎంకు చేరేవరకూ షేర్ చేయండి

దివంగత ముఖ్యమంత్రి, రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్పవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మల మడుగులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన ఓ పధకం పేరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. కోట్లాదిమంది గుండెల్లో ఉన్న మహనీయుని పేరు పక్కన సున్నా అనే పదం సరికాదంటున్నారు. వివరాల్లోకి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారని జగన్ ని ప్రశ్నించిన టీడీపీకి దిమ్మతిరిగే సమాధానం

సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి ఆపార్టీ నేత కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్‌కు జగన్ కౌంటరిచ్చారు. గోదావరి జలాలను …

Read More »

చంద్రబాబు గాడిదల్ని కాశారా…వైఎస్ జగన్ ?

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గౌరవించారు. ఆయన ఓ అడుగు …

Read More »

చంద్రబాబు నిర్వాకాలను పూసగుచ్చినట్టు వివరంగా చెప్పిన ఆర్ధికమంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి దీనావస్థలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన 2014– 19 మధ్య ప్రజానుకూల పాలన జరగలేదని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. విభజననాటికి రూ. 90 వేలకోట్లు ఉన్న అప్పు.. ప్రస్తుతం “రూ. 3.62 లక్షల కోట్ల”కు చేరిందన్నారు. రూ. 66వేల కోట్లతో రెవెన్యూలోటు ఉందన్నారు. టీడీపీ …

Read More »

జగన్ సూచనలతో కేంద్రంపై పోరాడేందుకు వైసీపీ ఎంపీల కసరత్తు.. మంచే జరగాలని ఆశిద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిననాటినుంచి ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనలేదు.. తాజాగా బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని నిందించే అవకాశం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. అలాగే బడ్జెట్ పెట్టినరోజే ఆపార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …

Read More »

అన్ని విషయాలూ మాట్లాడుతున్న లోకేశ్ ఆ ఒక్కటీ ఎందుకు మాట్లాడడు.?

మాజీ మంత్రి నారా లోకేశ్.. ట్వట్టర్ వేదికగా ఇటీవల ఒక్క అంశంపై తప్ప అనేక విషయాలపై రెచ్చిపోతున్నారు.. రాష్ట్రంలోని అన్ని అంశాలపై పైకి మాట్లాడలేని లోకేశ్ ట్విట్టర్ లో మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. కరకట్ట మీద నివాసం ఉంటున్న తన అక్రమనిర్మాణంపై మాత్రం లోకేశ్ మాట్లాడడం లేదు. తనతండ్రి చంద్రబాబుతో పాటు తానుకూడా నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ నిర్మాణంపై పెద్ద రచ్చే జరిగింది మరి కొద్దిరోజుల్లో ఆ ఇంటిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat