Home / ANDHRAPRADESH (page 476)

ANDHRAPRADESH

వైఎస్ జగన్ ను అభినందిస్తున్న..ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ …

Read More »

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?

తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ ఖాళీ..!

నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన  సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే  వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో …

Read More »

ఫలించిన జగన్ వ్యూహం..ఎక్కడ చూసిన ఒకటే మాట !

ఏపీలో నూతన ప్రభుత్వం చేపట్టిన విధానాలకు ప్రజలందరు ఫిదా అయిపోయారు.ప్రభుత్వం చేపట్టిన కొత్త విదానాలకు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చిందని అందరు అనుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యమని చెప్పాలి.గత పాలకుల హయంలో ప్రభుత్వ పాఠశాలలకు చంద్రబాబు ఏమ్ చేసారో తెలియదుగానీ ఒక్కరు కూడా అటు వైపు చూడనే లేదు.ఆ ప్రభుత్వంలో సరైన భోజనం కూడా పెట్టలేదనే చెప్పాలి.కాని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ప్రభుత్వ పాఠశాలలకు …

Read More »

అన్ని ప్రయత్నాలు అయిపోయాయ ఉమా..చివరికి చేతబడి మొదలుపెట్టావా?

దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …

Read More »

జూలై 1 నుంచి వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ జగన్ స్వయంగా ప్రజలను కలుసుకునేందుకు వీలుగా జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను తలపెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించేవారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకూ అదే బాటను …

Read More »

జిల్లాలో పార్టీ జెండా పీకేసే ఆలోచనలో టీడీపీ.. ఇంకా అక్కడ మనుగడ కష్టమేనట

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఏపీ, తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి రాంమాధవ్‌ సమక్షంలో సూర్యనారాయణ బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం.. టీడీపీపై తీవ్ర వ్యతిరేకత …

Read More »

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్‌ నేత రాంమాధవ్‌ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల …

Read More »

దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి కోట్లు వృధా చేయడం నీకే సాధ్యం బాబూ..!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాను తీసుకున్న సంచలన నిర్ణయాలకు ప్రజలందరి చేత వహ్వా అనిపించుకుంటున్నారు.ఇదే ముఖ్యమంత్రి పదవిలో గత ఐదేళ్ళు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేటు …

Read More »

అందరూ చంద్రబాబును అడుగుతున్న ఆ ఒక్క ప్రశ్న మాత్రం మామూలుగా లేదు

భారతదేశ ప్రభుత్వ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం దేశంలోని ప్ర‌జ‌లంద‌రి క‌ర్త‌వ్యం, అంతకు మించి బాధ్యత.. అయితే పాల‌కులే వాటిని బేఖాత‌రు చేస్తున్న ఘటనలు చూసాం.. తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలోని ఇంట్లో ఉంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలతోపాటు కనీస నియమాలను తుంగలో తొక్కారు. సాక్ష్యాత్తూ ముఖ్య‌మంత్రే నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలిస్తే సామాన్యులు ఎలా నిబంధనలు పాటిస్తారు అనేది మినిమమ్ క్వశ్చన్.. తాజాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat